స్వచ్ఛత దిశగా పల్లెలు
జాతీయ పంచాయతీ పురస్కారాల్లో భాగంగా జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 27 గ్రామ పంచాయతీలను గుర్తించారు.
జిల్లాలో 27 ఉత్తమ పంచాయతీల ఎంపిక
పెద్దపల్లి కలెక్టరేట్, న్యూస్టుడే: జాతీయ పంచాయతీ పురస్కారాల్లో భాగంగా జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 27 గ్రామ పంచాయతీలను గుర్తించారు. తొమ్మిది కేటగిరీల్లో ప్రతిభ ఆధారంగా వీటిని ఎంపిక చేశారు. గతంలో జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబర్చిన పంచాయతీలకు పురస్కారాలు లభించేది. ప్రస్తుతం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పురస్కారాలు అందజేస్తున్నారు. ఉత్తమ పంచాయతీలకు ఈ నెల 25న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పాలనాధికారిణి డాక్టర్ సర్వే సంగీత చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు పంపిణీ చేస్తామని అదనపు పాలనాధికారి కుమార్దీపక్ తెలిపారు.
ఆయా విభాగాలు - ఎంపికైన గ్రామాల వివరాలు..
పేదరికం లేని మెరుగైన జీవనోపాధి : ఎలిగేడు మండలం సుల్తాన్పూర్, పెద్దపల్లి మండలం చీకురాయి, ముత్తారం.
ఆరోగ్యకరమైన పంచాయతీ : ఎలిగేడు మండలం సుల్తాన్పూర్, మంథని మండలం నాగారం, రామగిరి మండలం నాగేపల్లి.
పిల్లల స్నేహపూర్వక విభాగం : కమాన్పూర్, జూలపల్లి, ఓదెల మండలం భీమరపల్లి, పెద్దపల్లి మండలం పెద్దకల్వల.
నీటి సమృద్ధి పంచాయతీ కేటగిరీ : జూలపల్లి మండలం వెంకట్రావ్పల్లి, కమన్పూర్ మండలం జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండలం లక్ష్మీపూర్.
పరిశుభ్రత, పచ్చదనం : ఎలిగేడు మండలం సుల్తాన్పూర్, మంథని మండలం నాగారం, రామగిరి మండలం నాగేపల్లి.
స్వయం సమృద్ధి, మౌలిక వసతుల కల్పన : ధర్మారం మండలం కటికనపల్లి, రామగిరి మండల రత్నాపూర్, సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి.
సామాజిక భద్రత విభాగం :
ముత్తారం మండలం ఓడేడు, ఓదెల మండలం ఉప్పరపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం, సుపరిపాలనలో ధర్మారం మండలం ధర్మారం, రామగిరి మండలం నాగేపల్లి, సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి.
మహిళా స్వేహపూర్వక విభాగం : ఎలిగేడు మండలం సుల్తాన్పూర్, మంథని మండలం చిల్లపల్లి, సుల్తానాబాద్ మండలం సుద్దాల.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్