పోషకాహారంతో రక్తహీనత దూరం
రక్తహీనత సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఐరన్, చిరుధాన్యాల ఆహారం ఎక్కువగా తీసుకోవాలని, రక్తహీనతపై అవగాహన పెంచుకోవాలని జిల్లా పాలనాధికారి ఆర్.వి.కర్ణన్ అన్నారు.
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న కలెక్టర్ కర్ణన్
తిమ్మాపూర్, న్యూస్టుడే : రక్తహీనత సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఐరన్, చిరుధాన్యాల ఆహారం ఎక్కువగా తీసుకోవాలని, రక్తహీనతపై అవగాహన పెంచుకోవాలని జిల్లా పాలనాధికారి ఆర్.వి.కర్ణన్ అన్నారు. మండలంలోని వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలో పోషణ్ అభియాన్లో భాగంగా శనివారం ఫార్మసీ విద్యార్థులకు రక్త పరీక్ష కేంద్రం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 2.30 లక్షల మందికి అనీమియా పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా సంక్షేమాధికారి సబితా కుమారి, తహసీల్దార్ కనకయ్య, వైద్యాధికారులు, సీడీపీవోలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
నయన చిత్రం.. ప్రతీకార నేపథ్యం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!