భానుడి భగభగ...
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర స్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
జగిత్యాల ధరూర్క్యాంపు, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా పెద్దపల్లి జిల్లా మంథనిలో 45.2, కరీంనగర్ జిల్లా వీణవంకలో 45.1, జగిత్యాల జిల్లా వెల్గటూరులో 45.1, కొల్వాయి 45.1, అల్లీపూర్లో 45.0 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా మర్తనపేటలో 44.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా అన్ని జిల్లాల్లోనూ కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 33.9 డిగ్రీల సెల్సియస్ను దాటడంతో పగలు, రాత్రిపూటకూడా పూర్తిగా వేడివాతావరణం నెలకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాగల అయిదు రోజుల్లో గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు సరాసరిగా 42-47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయని జగిత్యాల పరిశోధనస్థానం ఏడీఆర్ డాక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27-32 డిగ్రీల సెల్సియస్ వద్ద, గాలిలోతేమ 24-61 శాతం వరకు నెలకొంటుందన్నారు. అక్కడక్కడ తేలికపాటి వర్షసూచన ఉందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మోసపూరిత హామీలు నమ్మొద్దు’
[ 09-05-2024]
కాంగ్రెస్, భాజపాల మోసపూరిత హామీలు నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డితో కలిసి ఏర్గట్ల, ముప్కాల్, మెండోరా, బాల్కొండ మండలాల్లో బుధవారం ప్రచారం నిర్వహించారు. -
దేశానికి మోదీతోనే భద్రత
[ 09-05-2024]
భారత దేశానికి ప్రధాని నరేంద్రమోదీతోనే భద్రత సాధ్యమని నిజామాబాద్ భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. బుధవారం రాత్రి కోరుట్ల పట్టణంలోని కార్గిల్చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో మాట్లాడారు. -
సింగరేణి కార్మికుల మొగ్గు ఎటు?
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి కార్మికులు ఎటువైపు మొగ్గు చూపుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. భారీ సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ఆదరణ ఉంటే విజయావకాశాలు ఉంటాయని భావిస్తున్న అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. -
ఆదరిస్తే యువతకు ఉపాధి చూపిస్తా
[ 09-05-2024]
నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ రంగ పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తెలిపారు. -
సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్
[ 09-05-2024]
అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ దుయ్యబట్టారు. -
కలిసొచ్చిన బాస్మతి... హరియాణాకు ఎగుమతి
[ 09-05-2024]
కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు, మిల్లర్ల కోతలతో విసుగు చెందిన కర్షకులు బాస్మతి రకం వరి సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. యాసంగిలో వ్యవసాయ క్షేత్రాల్లో పంటను పండిస్తూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. -
పుణ్యక్షేత్రం అభివృద్ధికి హామీ ఏది?
[ 09-05-2024]
వేములవాడలో భాజపా ఎన్నికల సభకు వచ్చి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రధాని మోదీ దక్షిణ కాశీగా పేరొందిన ఆలయ అభివృద్ధికి మొండి చేయి చూపారని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆ పార్టీలకు మాట్లాడే అర్హత లేదు
[ 09-05-2024]
వేములవాడ ఆలయ అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇవ్వలేదని భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన విమర్శలను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఖండించారు. -
ఆలయానికి ఎందుకు నిధులివ్వలేదు?
[ 09-05-2024]
ఉత్తర కాశీకి రూ.5 వేల కోట్లు కేటాయించి అభివృద్ధి చేసిన ప్రధాని మోదీ, దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలోని రాజన్న ఆలయానికి ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
రూ.12.50 లక్షల నగదు పట్టివేత
[ 09-05-2024]
జగిత్యాల పట్టణంలోని వివిధప్రాంతాల్లో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని రూ.9.20 లక్షలను పట్టుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్