తెరుచుకున్న పాఠశాలలు
కరోనా నియంత్రణలో భాగంగా వారం రోజులుగా మూత పడిన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సోమవారం తెరుచుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు నిబంధనల ప్రకారం తెరుచున్నాయి. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కరోనా భయంతో తెరుచుకోలేదు. ఆన్లైన్ ద్వారా తరగతల
బళ్లారి, న్యూస్టుడే: కరోనా నియంత్రణలో భాగంగా వారం రోజులుగా మూత పడిన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సోమవారం తెరుచుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు నిబంధనల ప్రకారం తెరుచున్నాయి. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కరోనా భయంతో తెరుచుకోలేదు. ఆన్లైన్ ద్వారా తరగతలను నిర్వహించారు. జిల్లా పాలనాధికారి పవన్కుమార్ మాలపాటి సోమవారం నుంచి విద్యా సంస్థలు ప్రారంభించాలని సూచించారు. కొవిడ్ కేసులు వెలుగులోకి వస్తే ఐదు రోజులపాటు సీల్డౌన్ చేయాలని ఆదేశించారు. డీసీ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం బడిగంటలు మోగాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు హాజరు 50శాతం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి సి.రామప్ప ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ హూవినహడగలి తాలూకాలో రెండు కూడ్లిగి, సిరుగుప్ప, కురుగోడు తాలూకాల్లో ఒక్కొక్క పాఠశాలలను ఐదు రోజులపాటు సీల్డౌన్ చేశాం. వైరస్ సోకిన విద్యార్థులు కూడా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశదిశలా బాలల సంబరమే
[ 10-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా మార్చి 25 నుంచి ఏప్రిల్ ఆరు వరకు 2,750 కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో 73.40 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగే బాలికలు ఎక్కువ మంది ముందడుగు వేశారు. -
కారాగారంలో కునుకే కరవాయె
[ 10-05-2024]
కిడ్నాప్ కేసులో అరెస్టై.. పరప్పన అగ్రహార కారాగారంలో ప్రత్యేక బ్యారక్లో ఉన్న మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణకు 4567 నంబరును కేటాయించారు. -
మూలకణ మార్పిడిలో అద్భుతం
[ 10-05-2024]
భారతదేశం- జర్మనీ దేశాల వాతావరణం, రెండు దేశాల ప్రజల జన్యు నిర్మాణాలకు అంతులేని వ్యత్యాసం ఉంటుంది. సృష్టిలో మానవులంతా ఒక్కటే అంటూ నిరూపించింది ఓ మూలకణ మార్పిడి సంఘటన. -
తల్లీ, కుమారుడి సాధన
[ 10-05-2024]
ఈసారి పదో తరగతి పరీక్షలు రాసిన జ్యోతి (38), ఆమె కుమారుడు సీబీ నితిన్ ఇద్దరూ ఉత్తీర్ణత సాధించారు. నితిన్ ఏ+ గ్రేడుతో 582 మార్కులు దక్కించుకోగా, అతని తల్లి టీఆర్ జ్యోతి 250 మార్కులతో సీ గ్రేడులో ఉత్తీర్ణులయ్యారు. -
డెంగీ లక్షణాలతో బాలుడి మృతి
[ 10-05-2024]
డెంగీ లక్షణాలతో మృతి చెందిన బాలుడు మృతదేహాన్ని బుధవారం రాత్రి ఆసుపత్రి వద్ద పెట్టి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం తెలిసిందే. -
టేకూరు కృష్ణమూర్తి పేరిట తపాలా కవర్
[ 10-05-2024]
భారతీయ రెడ్క్రాస్ సంస్థ, తపాలా శాఖ, మేధా డిగ్రీ కళాశాల, విమ్స్ ఆసుపత్రి, స్పందన చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా గురువారం శ్రీ మేధా డిగ్రీ కళాశాల సభాభవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా పాలనాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా -
ముంపు గాయానికి మందు
[ 10-05-2024]
రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో లోతట్టు ప్రదేశాలను ముంపు నుంచి సంరక్షించేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె చేపట్టే పథకాలకు ప్రపంచ బ్యాంకు రూ.3 వేల కోట్ల రుణం మంజూరు చేయడానికి ముందుకొచ్చింది. -
సిట్ నిరుపయోగం: కుమార
[ 10-05-2024]
అశ్లీల వీడియోల పెన్డ్రైవ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) ఒక్క అడుగూ ముందుకు వేయలేదని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆక్రోశించారు.
తాజా వార్తలు (Latest News)
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్