పోలీసుల అదుపులో మిలీషియా సభ్యులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం డోకుపాడు గ్రామానికి చెందిన ఐదుగురు ఆదివాసీలను దుమ్ముగూడెం పోలీసులు మంగళవారం అదుపులో తీసుకున్నారు. డోకుపాడుకు చెందిన దాదాపు 46 మంది ఆదివాసీలను దుమ్ముగూడెం స్టేషన్కు రావాలని ఈ నెల 12న పోలీసు అధికారులు సూచించారు.
డోకుపాడు గ్రామస్థులు
దుమ్ముగూడెం, న్యూస్టుడే: ఛత్తీస్గఢ్ రాష్ట్రం డోకుపాడు గ్రామానికి చెందిన ఐదుగురు ఆదివాసీలను దుమ్ముగూడెం పోలీసులు మంగళవారం అదుపులో తీసుకున్నారు. డోకుపాడుకు చెందిన దాదాపు 46 మంది ఆదివాసీలను దుమ్ముగూడెం స్టేషన్కు రావాలని ఈ నెల 12న పోలీసు అధికారులు సూచించారు. అక్కడ్నుంచి ఆదివాసీలు మంగళవారం స్టేషన్కు వచ్చారు. మావోయిస్టు కార్యకలాపాలపై విచారణ చేసిన అనంతరం తెల్లం జోగా, ముచికి సన్నా, కొవ్వాసి మంగ, రవ్వా సన్నా, రవ్వా లక్మా అనే అయిదుగురిని అదుపులోకి తీసుకొని మిగిలినవారిని విడిచిపెట్టారు. దీంతో గ్రామస్థులు వెంటనే తమవారిని విడిచిపెట్టాలని, మావోయిస్టులతో ఎలాంటి సంబంధంలేదని పోలీసులను అభ్యర్థించారు. అయినా విడిచిపెట్టకపోవడంతో విలేకరుల వద్ద తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి హాని తలపెట్టకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండు చేశారు. గతంలో ఉన్న కేసులను ఎత్తివేస్తామని నమ్మించి ఇలా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. దీనిపై సీఐ అశోక్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఐదుగురు మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయారన్నారు.
మావోయిస్టు ఆర్పీసీ సభ్యుల అరెస్టు
చర్ల, న్యూస్టుడే: చర్లలో ఇద్దరు మావోయిస్టు ఆర్పీసీ(రెవెల్యూయేషన్ పీపుల్స్ కమిటీ) మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను సీఐ రాజవర్మ మంగళవారం రాత్రి వెల్లండించారు. తాలిపేరు ప్రాజెక్టు వద్ద మంగళవారం మధ్యాహ్నం చర్ల పోలీసులు, ప్రత్యేక పోలీసుల ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకన్నారు. వారి నుంచి మావోయిస్టు పార్టీ కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా జెట్టిపాడుకు చెందిన పొడియం చుక్కల్, పొడియం పాండుగా గుర్తించి అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస హయాంలోనే సమగ్రాభివృద్ధి
[ 30-04-2024]
కాంగ్రెస్, భాజపాకు ఓటేస్తే గోదావరిలో వేసినట్లేనని.. గులాబీ జెండా ఒక్కటే ప్రజలకు అండగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
గిరిజనులకు అండ.. కాషాయ జెండా
[ 30-04-2024]
కాషాయ జెండా గిరిజనులకు అండగా నిలుస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం మైదానంలో సోమవారం నిర్వహించిన భాజపా జన సభలో ఆయన ప్రసంగించారు. -
స్వయం ప్రేరణతో పోలింగ్ మెరుగు
[ 30-04-2024]
తాజా లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో రెండు దశల పోలింగ్ ముగిసింది. చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో మునుపటి (2019) ఎన్నికల కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. -
త్రిముఖ వ్యూహం.. గెలుపే లక్ష్యం
[ 30-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో పాగా వేయటమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించినా క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, నియోజకవర్గాల వారీగా నాయకుల ప్రచారం కలిసొస్తుందని అంచనా వేస్తోంది. -
కాంగ్రెస్లో చేరిన ఇద్దరు కార్పొరేటర్లు
[ 30-04-2024]
ఖమ్మం నగరంలోని 38, 56వ డివిజన్ల భారాస కార్పొరేటర్లు ఆలియా, పైడిపల్లి రోహిణి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్లో సోమవారం చేరారు. -
అత్యధిక మెజార్టీ నామాదే!
[ 30-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఇప్పటి వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి. నాలుగుసార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచిన నామా నాగేశ్వరరావు 2019 ఎన్నికల్లో సాధించిన మెజార్టీనే ఇప్పటి వరకు అత్యధికం. -
కేంద్ర మంత్రి.. రెండుచోట్ల ఓటమి!
[ 30-04-2024]
టెలికమ్యూనికేషన్ల శాఖ కేంద్ర మంత్రిగా పని చేసిన పీవీ రంగయ్య నాయుడు 1996 ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. -
లోక్సభ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
[ 30-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే పోటీలో మిగిలిన 35 మంది అభ్యర్థులకు బ్యాలెట్ పత్రంలో వరుస క్రమం, ఎన్నికల గుర్తులను ఎన్నికల రిటర్నింగ్ అధికారి గౌతమ్ కేటాయించారు. -
32 కిలోల గంజాయి స్వాధీనం
[ 30-04-2024]
గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులను ఖమ్మం ఒకటో పట్టణ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో భారజల ప్లాంటు ఉద్యోగి మృతి
[ 30-04-2024]
అశ్వాపురంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో భారజల ప్లాంటు ఉద్యోగి సలిగంజి వెంకటేశ్వరరావు(54) మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. -
ఖమ్మం బరిలో 35.. మహబూబాబాద్లో 23 మంది
[ 30-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 35 మంది, మహబూబాబాద్ స్థానంలో 23 మంది బరిలో నిలిచారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా చోట్ల వరుసగా ఆరుగురు, ఇద్దరు అభ్యర్థులు తమ నామపత్రాలు ఉపసంహరించుకున్నారు. -
ముత్తంగి రూపంలో రాములోరి దర్శనం
[ 30-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సోమవారం ముత్తంగి రూపంలో దర్శనమిచ్చారు. ముత్యాలతో పొదిగిన వస్త్రాలంకృతుడైన రామయ్యతండ్రి చూడముచ్చటగా కనిపించి మురిపించాడు.
తాజా వార్తలు (Latest News)
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్