logo

సందడిగా ఆటపాక పక్షుల కేంద్రం

మండలంలోని ఆటపాక పక్షుల కేంద్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పర్యాటకులతో బుధవారం కిక్కిరిసింది. అధికసంఖ్యలో విద్యార్థులు సందర్శించారు. బోటు షికారు చేసి పక్షులను తిలకించారు. క్రీడా పరికరాలు అందుబాటులో ఉండటంతో సాయంత్రం వరకు ఆటలాడారు. కైకలూరుతో పాటు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు

Published : 27 Jan 2022 05:42 IST


ఆటలాడుతున్న విద్యార్థులు

మండలంలోని ఆటపాక పక్షుల కేంద్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పర్యాటకులతో బుధవారం కిక్కిరిసింది. అధికసంఖ్యలో విద్యార్థులు సందర్శించారు. బోటు షికారు చేసి పక్షులను తిలకించారు. క్రీడా పరికరాలు అందుబాటులో ఉండటంతో సాయంత్రం వరకు ఆటలాడారు. కైకలూరుతో పాటు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, ఆకివీడు నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. పర్యాటకులకు అసౌకర్యం కలగకుండా అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షించారు. - కైకలూరు గ్రామీణం, న్యూస్‌టుడే

పర్యాటకుల పడవ విహారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని