logo

ఎమ్మిగనూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం

పట్టణంలోని తెదేపా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

Updated : 29 Mar 2024 16:29 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: పట్టణంలోని తెదేపా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెదేపా జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటంతో పాటు పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని