logo

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా నాయకుడు డి.విష్ణువర్థన్‌ రెడ్డి పేర్కొన్నారు.

Published : 26 Apr 2024 16:17 IST

సీబెళగల్: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా నాయకుడు డి.విష్ణువర్థన్‌ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గొల్లడొడ్డి గ్రామంలో శుక్రవారం ఆయన ఇంటింటా పర్యటించి ఓటర్లను కోడుమూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి డి.దస్తగిరి, కర్నూలు తెదేపా లోక్‌సభ ఎంపీ అభ్యర్థి బి.నాగరాజుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బాబుష్యూ్రిటీ భ్యవిషత్తు గ్యారంటీ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు విజయభాస్కర్‌ రెడ్డి, చంటి, వెంకటేశ్వర్లు, జగన్‌, రాష్ట్ర మత్య్సశాఖ అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని