అసెంబ్లీ బాట పట్టారిలా..
నారాయణఖేడ్ నియోజకవర్గం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 150 కి.మీ., జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి 90 కి.మీ.ల దూరంలో ఉంటుంది.
అయిదుగురు ఖేడ్ ఎమ్మెల్యేలు న్యాయవాదులే..
న్యూస్టుడే, నారాయణఖేడ్: నారాయణఖేడ్ నియోజకవర్గం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 150 కి.మీ., జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి 90 కి.మీ.ల దూరంలో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దున ఉన్న ప్రాంతమిది. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే విద్యతోపాటు అన్నిరంగాల్లోనూ వెనుకబడి ఉంది. ఖేడ్ అసెంబ్లీ స్థానానికి 16 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఎనిమిది మంది శాసనసభ్యులుగా పనిచేశారు. వారిలో అయిదుగురు న్యాయవాద కోర్సును పూర్తిచేసి.. న్యాయవాదులుగా పనిచేసిన వారే కావడం విశేషం. వారే అప్పారావు శెట్కార్, శివురావు శెట్కార్, రాంచందర్రావు దేశ్పాండే, కిష్టారెడ్డి, విజయపాల్రెడ్డి.
ఎమ్మెల్యేల ప్రస్థానం..
- 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో, 1957లో అప్పారావు శెట్కార్ గెలుపొందారు. 1962 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు.
- 1962లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రాంచందర్రావు దేశ్పాండే శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1967 వరకు కొనసాగారు. పదవీకాలం పూర్తికాక ముందే గోవధ నిషేధాన్ని డిమాండ్ చేస్తూ తన పదవికి రాజీనామా చేశారు.
- 1967లో జరిగిన ఎన్నికల్లో శివురావు శెట్కార్ శాసనసభ్యుడిగా ఎన్నికై 1972 వరకు కొనసాగారు. తిరిగి 1978, 1985(మధ్యంతర) ఎన్నికల్లో విజయం సాధించారు.
- పట్లోళ్ల కిష్టారెడ్డి 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి 1994 వరకు కొనసాగారు. 1999, 2009, 2014లోనూ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2015 ఆగస్టులో పదవిలో ఉండగానే ఆకస్మికంగా మృతిచెందారు.
- మహారెడ్డి విజయపాల్రెడ్డి 1994లో శాసనసభ్యుడిగా ఎన్నికై 1999 వరకు కొనసాగారు.
తొలి ముగ్గురు వారే..
ఖేడ్ అసెంబ్లీ స్థానానికి 1952 నుంచి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి ముగ్గురు ఎమ్మెల్యేలు న్యాయవాద కోర్సును పూర్తి చేసి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. అప్పారావు శెట్కార్ రెండు పర్యాయాలు, శివురావు శెట్కార్ మూడు సార్లు, రాంచందర్రావు దేశ్పాండే, విజయపాల్రెడ్డి ఒక్కో పర్యాయం ఎమ్మెల్యేలుగా సేవలందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు సాధించేలా..
[ 29-04-2024]
కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పదేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఓటర్ల వద్దకు వెళ్తోంది. -
రణమా.. ఉపసంహరణమా!
[ 29-04-2024]
నామపత్రాల దాఖలు... పరిశీలన ముగిసింది. ఇక బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించడమే తరువాయి. ఎవరు ఉంటారు... ఎవరెవరు ఉపసంహరించుకుంటారనేది నేడు తేలనుంది. గతంలో ఎన్నడు లేని విధంగా పెద్దసంఖ్యలో నామపత్రాలను దాఖలు చేశారు. -
భారాసతోనే ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
[ 29-04-2024]
కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని నట్టేట ముంచిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఆదివారం రాత్రి చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. -
మోదీ.. బీసీ.. ట్రస్టు..
[ 29-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పట్టున్న నియోజకవర్గాలపై దృష్టి సారించాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆయా పార్టీల ముఖ్య నేతలు పైకి ప్రసంగాలు చేస్తూనే తెరచాటు మంత్రాంగాలు నడుపుతున్నారు. -
మహిళా వాణి.. వినిపించదేమి..!
[ 29-04-2024]
మెదక్ లోక్సభ పురుడు పోసుకొని 72 ఏళ్లయింది. ఈ స్థానం నుంచి ఇప్పటివరకు కేవలం ముగ్గురు మహిళలే ఎంపీలుగా ఎన్నికవడం గమనార్హం. తాజా ఎన్నికల్లోనూ 54 మంది బరిలో ఉండగా, వీరిలో మహిళా అభ్యర్థులు శూన్యం.. కీలకమైన చట్టసభల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలుదక్కకపోవడం గమనార్హం. -
కల సాకారమయ్యేలా.. భరోసానిచ్చేలా..
[ 29-04-2024]
ఉన్నత విద్య అభ్యసించి నచ్చిన రంగంలో రాణించి సత్తా చాటాలన్నది ఎంతోమంది నిరుపేద విద్యార్థుల కల. అనివార్య కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే మానేసి ఏదో ఓ పని చేసుకుంటుంటారు. -
తాగేదెలా?
[ 29-04-2024]
జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. నిబంధనల ప్రకారం ట్యాంకులను శుభ్రం చేయకపోవడం, పైపులైన్ల లీకేజీలతో నీరు కలుషితమవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకం. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలింగ్ రోజున గొడవలు సృష్టించే రౌడీలు, కేడీలు, పాత నేరస్థుల కదలికపై ప్రత్యేక నిఘా పెట్టింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించింది. -
ప్రజాశక్తితో.. ఏడాదిలో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తారు
[ 29-04-2024]
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!