ఎన్నికల శిక్షణకు గైర్హాజరైతే చర్యలు
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరైతే చర్యలు తప్పవని కలెక్టర్ ఎం.హరినారాయణన్ హెచ్చరించారు.
కలెక్టర్ హరినారాయణన్
నెల్లూరు(కలెక్టరేట్), ఆత్మకూరు, సంగం, ఉదయగిరి, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరైతే చర్యలు తప్పవని కలెక్టర్ ఎం.హరినారాయణన్ హెచ్చరించారు. గురువారం ఆయన ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. తొలుత ఉదయగిరి మేకపాటి గౌతంరెడ్డి ప్రభుత్వ వ్యవసాయ కళాశాల, ఆత్మకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్, కోవూరు నియోజకవర్గంలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాల, నెల్లూరు వీఆర్ కళాశాల, డీకేడబ్ల్యూ కళాశాలలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 15వేల మంది పోలింగ్ సిబ్బందిని, మరో వేయి మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 12 మంది అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్లను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం సంగం జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించి.. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు, నెల్లూరురూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ప్రేమ్కుమార్, మధులత, సేతు మాధవన్, వికాస్ మర్మత్, మాలోల తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేరాలు.. ఘోరాల్లో జగన్ పీహెచ్డీ!
[ 28-04-2024]
ఆత్మకూరు, మర్రిపాడు, అనంతసాగరం, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, విడవలూరు, న్యూస్టుడే: ‘వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ల్యాండ్, ఇసుక, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం కుంభకోణాలకు చిరునామాగా మారింది. -
మీరిచ్చిన హామీ గుర్తుందా సామీ!
[ 28-04-2024]
తాను ప్రజల మనిషినని.. పాదయాత్రలో వారి కష్టనష్టాలను కల్లారా చూశానని, అధికారంలోకి వచ్చాక పేదలు, రైతుల బతుకులు మార్చేలా పరిపాలిస్తానని జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. -
గురుతర బాధ్యత ఇదేనా జగన్!
[ 28-04-2024]
దేశానికి ఉత్తమ పౌరులను అందించటానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులు వైకాపా ప్రభుత్వంలో బోధనేతర పనిభారంతో సతమతమవుతున్నారు. -
మండుటెండలో ‘ఎన్నికల వేడి’
[ 28-04-2024]
వాతావరణ మార్పుల కారణంగా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. -
లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు సిద్ధం
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అవసరమైన కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. -
పాలన మరిచిన జగన్ట్రాఫిక్ కష్టాలు ఈ రీతిన
[ 28-04-2024]
రోజురోజుకీ వాహనాలు పెరుగుతున్నాయి. వ్యాపార సంస్థలు వెలుస్తున్నాయి. రహదారులేమో విస్తరించడం లేదు. పైగా వీటిని ఆక్రమిస్తున్నారు. -
కుటుంబ వైద్యం.. దైన్యం
[ 28-04-2024]
స్థానికులకు మెరుగైన వైద్య సేవలందించటానికి గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మాణానికి మూడేళ్ల క్రితం వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. -
ప్రత్యర్థులపై కేసులు: కృష్ణారెడ్డి
[ 28-04-2024]
ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం తన ప్రత్యర్థులిద్దరిపై పలు కేసులున్నాయని తెదేపా కావలి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి వెల్లడించారు. -
ప్రజాకంటక పాలన.. ప్రయాసలే వాడవాడనా
[ 28-04-2024]
పట్టణంలోని విప్పగుంటరోడ్డులో నివాసితులను మౌలిక వసతుల సమస్య వేధిస్తోంది. -
ఆక్రమించు.. విక్రయించు..
[ 28-04-2024]
నెల్లూరు నగరంలో కబ్జాకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. కొందరు అధికార పార్టీకి చెందిన చోటా నాయకులు పంట కాలువలు ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!