నామినేషన్లకు వేళాయే
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో ఒక లోక్సభ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువడనుంది.
నేటి నుంచి 25వ తేదీ వరకు అవకాశం
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో ఒక లోక్సభ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. కీలక ఘట్టం నామపత్రాల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి నియోజకవర్గాల వారీగా ఆర్వో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ప్రక్రియ.. ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా(21 ఆదివారం).. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సాగనుంది. ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో స్వీకరించనుండగా- అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసేవారు.. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆర్వో కేంద్రాల్లో వేయనున్నారు. నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో నలుగురిని కేంద్రంలోకి అనుమతించనున్నారు.
సన్నద్ధమవుతున్న అభ్యర్థులు..
18వ తేదీ కోవూరు నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న తెదేపా, వైకాపా అభ్యర్థులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి; కావలిలో వైకాపా అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి నామినేషన్ వేస్తుండగా- 19న కావలి తెదేపా అభ్యర్థి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి దాఖలు చేస్తారు. 22న ఉదయగిరి నుంచి తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్, ఆత్మకూరు తెదేపా, వైకాపా అభ్యర్థులు ఆనం రామనారాయణరెడ్డి, విక్రమ్రెడ్డి నామపత్రాలు సమర్పిస్తారు. ఇదే రోజు నెల్లూరు రూరల్ వైకాపా అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి, నెల్లూరు నగరం నుంచి నారాయణతో పాటు నెల్లూరు తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి నామినేషన్ వేయనున్నారు. 23వ తేదీ ఇంటూరి నాగేశ్వరరావు(కందుకూరు తెదేపా), 24న వైకాపా అభ్యర్థి రాజగోపాల్రెడ్డి, కందుకూరు నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మిగిలిన వారివి ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశ్వోదయ అధ్యాపకునికి డాక్టరేట్
[ 30-04-2024]
పి.బి.ఆర్ విశ్వోదయా ఇంజనీరింగ్ కాలేజీలో సి.యస్.ఈ విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తున్న యం.ప్రవీణ్ కుమార్కు ఉత్తర్ప్రదేశ్కు చెందిన శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. -
మీ పిల్లల భవిష్యత్తు కోసం తెదేపాను గెలిపించండి
[ 30-04-2024]
మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తెదేపా అధికారంలోకి రావాలని నెల్లూరు రూరల్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. -
పింఛన్ల నీడ.. వైకాపా చీడ
[ 30-04-2024]
-
పార్లమెంటు అభ్యర్థులకు గుర్తులు
[ 30-04-2024]
నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వారికి కలెక్టర్ హరినారాయణన్ ఎన్నికల గుర్తులు కేటాయించారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
[ 30-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సోమవారంతో నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. -
దగాపడ్డ రైతు దళారీకే మద్దతు!
[ 30-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో చిక్కుకుంది. జగన్ సీఎం అయ్యాక గిట్టుబాటు ధరలు లేక రైతులు కుదేలవుతున్నారు. -
ప్రభుత్వ భూములు మింగేశారు
[ 30-04-2024]
వింజమూరు మండలంలో వైకాపా నాయకులు, మద్దతుదారులు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించి అనుభవిస్తున్నారు. -
జగనన్నా.. ఈ ప్రాంగణాలేందన్నా!
[ 30-04-2024]
ప్రయాణికుల క్షేమమే మా లక్ష్యం.. వారికే ప్రథమ ప్రాధాన్యం.. ఇవీ ఆర్టీసీ బస్సులు.. ప్రాంగణాల్లో కనిపించే నినాదాలు. -
అగ్రిగోల్డ్ భూముల్లోని కలప అక్రమ రవాణా
[ 30-04-2024]
మండలంలోని రాచవారిపల్లి- తురకపల్లి మార్గంలో సుమారు 200 ఎకరాల్లో అగ్రిగోల్డ్ భూముల్లోని కలపను అక్రమార్కులు తరలిస్తుండగా స్థానికులు గుర్తించారు. -
పరిహారం పేరుతో జగన్నాటకం
[ 30-04-2024]
పల్లె ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పరిశ్రమల ఏర్పాటు పేరుతో ఎన్నికల నియమావళి అమలుకు ఒకరోజు ముందు భూసేకరణ ప్రకటన విడుదల చేసింది. -
ఉలవపాడులో స్టిక్కర్ల దుమారం
[ 30-04-2024]
మండల కేంద్రంలో సోమవారం వైకాపా గుర్తుతో స్టిక్కర్లు అంటించడంపై దుమారం రేగింది. వివిధ జిల్లాలకు చెందిన ఆరుగురు యువకులు ద్విచక్రవాహనాలపై వచ్చి పంచాయతీ కార్యాలయం సమీపంలోని ఇళ్లకు వైకాపా స్టిక్కర్లు అంటించారు.
తాజా వార్తలు (Latest News)
-
డీల్ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు
-
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
-
ఎన్నికల ముందే కేజ్రీవాల్ అరెస్టు ఎందుకు? ఈడీకి ‘సుప్రీం’ ప్రశ్న
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్