logo

లారీని ఢీకొట్టిన కంటైనర్‌.. ఇద్దరు మృతి

నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని తుమ్మలపెంట జాతీయ రహదారి వద్ద మినీ లారీని వెనుక నుంచి కంటైనర్‌ ఢీకొట్టింది.

Published : 27 Apr 2024 19:12 IST

కావలి: నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని తుమ్మలపెంట జాతీయ రహదారి వద్ద మినీ లారీని వెనుక నుంచి కంటైనర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. చెన్నై నుంచి ఏలూరుకు ఏసీ లోడ్‌తో వెళ్తున్న మినీ లారీని  కంటైనర్ ఢీకొట్టగా.. లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు