ఇబ్బందుల్లేకుండా సరకు రవాణా
నిజామాబాద్ జంక్షన్ మీదుగా సరకు ఎగుమతి, దిగుమతి పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ద.మ. రైల్వే డీఆర్ఎం శరత్చంద్ర పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్కు వచ్చిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన మర్చంట్ అసోసియేషన్,
మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడుతున్న డీఆర్ఎం శరత్చంద్ర
ఇందూరు సిటీ, న్యూస్టుడే: నిజామాబాద్ జంక్షన్ మీదుగా సరకు ఎగుమతి, దిగుమతి పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ద.మ. రైల్వే డీఆర్ఎం శరత్చంద్ర పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్కు వచ్చిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన మర్చంట్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే నిజామాబాద్ నుంచి సరకు రవాణా పెరిగిందన్నారు. పసుపు ఎగుమతి ద్వారా ఏడాది కాలంలో రూ.5 కోట్ల టర్నోవర్ జరిగిందని చెప్పారు. ఎగుమతిపరంగా వ్యాపారులు ఎదుర్కొంటున్న అన్నిరకాల ఇబ్బందుల పరిష్కారం కోసం చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. జాన్కంపేట్, డిచ్పల్లికి గూడ్స్ షెడ్లు తరలించామని, అక్కడ హమాలీలకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 24 గంటలు లోడింగ్, అన్లోడింగ్ సదుపాయం లేకపోవడంతో వెయిటింగ్ ఛార్జీలు తమకు భారంగా మారుతున్నాయని వ్యాపారులు డీఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. రాత్రివేళల్లోనూ ప్రక్రియ జరిగేలా చూడాలని కోరారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దినేష్రెడ్డి, మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు.. ఎఫ్సీఐ అధికారి ప్రసన్నకుమార్, సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ వెంకన్న, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
ఆలయ కమిటీ వినతి.. నిజామాబాద్ రైల్వేస్టేషన్లోని 4, 5 ప్లాట్ఫాంల విస్తరణ సందర్భంలో హనుమాన్ మందిరానికి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ఆలయ కమిటీ ప్రతినిధులు రెంజర్ల నరేష్, రోషన్లాల్ బోరా, స్వామి యాదవ్, సుధీర్ డీఆర్ఎంను కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు. నిజామాబాద్ స్టేషన్లో రిజర్వేషన్ కోటాను పెంచాలని విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.