హ్యాండ్బాల్ పోటీల్లో ప్రతిభ
హ్యాండ్బాల్.. జిల్లాలో ఆదరణ పొందుతున్న క్రీడల్లో ఒకటి. దీనిపై ఆసక్తితో స్థానిక క్రీడాకారులు నిరంతరం సాధన చేస్తూ జాతీయస్థాయి వరకు వెళ్లారు.
జాతీయస్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు
న్యూస్టుడే, నిజామాబాద్ క్రీడావిభాగం
సాధన చేస్తున్న పిల్లలు
హ్యాండ్బాల్.. జిల్లాలో ఆదరణ పొందుతున్న క్రీడల్లో ఒకటి. దీనిపై ఆసక్తితో స్థానిక క్రీడాకారులు నిరంతరం సాధన చేస్తూ జాతీయస్థాయి వరకు వెళ్లారు. తొలుత పీఈటీలు వెంకట్, నాగరాజ్ సంఘాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం శిక్షకుడు అన్వర్ 20 ఏళ్లుగా శిక్షణ కొనసాగించారు. ఆయన నేతృత్వంలో పలువురు భారతజట్టు ప్రాబబుల్స్ వరకు వెళ్లొచ్చారు.
భారతజట్టులో చోటే లక్ష్యం
రాహుల్, గిరిరాజ్ కళాశాల
హ్యాండ్బాల్లో అయిదేళ్లుగా సాధన చేస్తున్నా. గతేడాది డిసెంబరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటి గుజరాత్లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాను. అక్కడ ప్రదర్శన బాగుండటంతో సీనియర్ మెన్ ఫెడరేషన్ కప్ పోటీలకు అర్హత సాధించా. భారతజట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా శ్రమిస్తున్నా.
నైపుణ్యాలు మెరుగుపర్చుకున్నా
నవనీత, సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాల ధర్మారం(బి), నిజామాబాద్
గత మూడేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నా. రాష్ట్రస్థాయి జూనియర్ ఉమెన్ హ్యాండ్బాల్ పోటీల్లో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించా. గత నెల 12, 13, 14వ తేదీల్లో రాజస్థాన్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నా. అక్కడ రాష్ట్ర జట్టు విజయం సాధించకపోయినా.. భవిష్యత్తులో రాణించేలా నైపుణ్యాలు మెరుగుపర్చుకున్నా.
రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించా
సాయికుమార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామారెడ్డి
పాఠశాలస్థాయి నుంచే క్రీడలంటే ఇష్టం. కళాశాల స్థాయిలో ఈ ఆటపై శిక్షణ తీసుకోవడం ప్రారంభించా. రాష్ట్రస్థాయిలో పలు పతకాలు అందుకున్నా. గత నెల 26 నుంచి 29వ తేదీ వరకు తమిళనాడులో నిర్వహించిన జాతీయస్థాయి జూనియర్ మెన్ హ్యాండ్బాల్ పోటీలో పాల్గొన్నా. భారతజట్టుకు ఆడేలా సాధన చేస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం