logo

ఆరు గ్యారంటీ పథకాలే గెలిపిస్తాయి

ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ తనను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Updated : 30 Apr 2024 17:12 IST

నాగిరెడ్డిపేట: ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ తనను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజా ప్రయోజనకరంగా ఉన్నాయని కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ విట్టల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ ఠాగూర్, సాయ గౌడ్, సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్, మన్నే విజయ్ తదితరులు  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు