logo

పదిలో మెరిశారు

రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన బాలబాలికలు పది జీపీఏ పాయింట్లు సాధించారు.

Published : 01 May 2024 04:53 IST

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం, బోధన్‌ పట్టణం, నవీపేట, ఎడపల్లి, ఇందల్‌వాయి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, సిరికొండ, ధర్పల్లి, మోపాల్‌

రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన బాలబాలికలు పది జీపీఏ పాయింట్లు సాధించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పేరు నిలబెడతామని పేర్కొన్నారు.  సత్తా చాటిన వారి నేపథ్యం ఇలా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని