logo

చర్చ జరపకుండా సమావేశం ముగింపు

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా 2024 అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున  మండల సర్వసభ్య సాధారణ సమావేశం ఎలాంటి చర్చ లేకుండా ముగించారు.

Updated : 09 May 2024 19:25 IST

బలిజిపేట: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా 2024 అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున  మండల సర్వసభ్య సాధారణ సమావేశం ఎలాంటి చర్చ లేకుండా ముగించారు. ఎంపీపీ నాగమణి ఆధ్వర్యంలో జరగాల్సిన సమావేశానికి వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. మెజార్టీ సభ్యుల కోరం ఉన్నప్పటికీ, ఎన్నికల కోడ్‌ వల్ల చర్చ జరగకుండా సమావేశాన్ని ఎంపీపీ ముగింపు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు