కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్
కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేసే ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని మంత్రి మెయ్యనాథన్ తెలిపారు. స్వచ్ఛమైన గాలి, పర్యావరణ భద్రత గురించి దక్షిణ రాష్ట్రాలకు సంబంధించిన సమీక్షా సమావేశం, సదస్సు చెన్నై గిండిలో శనివారం జరిగింది.
కార్యక్రమంలో పాల్గొన్న భూపేంద్ర యాదవ్, మెయ్యనాథన్ తదితరులు
ప్యారిస్, న్యూస్టుడే: కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేసే ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని మంత్రి మెయ్యనాథన్ తెలిపారు. స్వచ్ఛమైన గాలి, పర్యావరణ భద్రత గురించి దక్షిణ రాష్ట్రాలకు సంబంధించిన సమీక్షా సమావేశం, సదస్సు చెన్నై గిండిలో శనివారం జరిగింది. కేంద్ర పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే, రాష్ట్ర మంత్రి మెయ్యనాథన్ తదితరులు పాల్గొన్నారు. భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ... తిరుక్కురల్ జీవితానికి సంబంధించిన పుస్తకం అని, దీనిని పాటిస్తే ఉన్నతస్థానం సాధించవచ్చని పేర్కొన్నారు. గాలి స్వచ్ఛతను మెరుగుపరచాలంటే అన్ని రాష్ట్రాలు కలిసి పనిచేయాలన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మెయ్యనాథన్ మాట్లాడుతూ.... రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 రకాల ప్లాస్టిక్ ఉత్పత్తులకు నిషేధం విధించారని తెలిపారు. పసుపు సంచి పథకాన్ని ముఖ్యమంత్రి తీసుకొచ్చారన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం కొత్త సంస్థను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కోయంబేడు మార్కెట్లో కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేసే పథకాన్ని త్వరలో ప్రారంభిస్తారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?