దివ్యాంగులకు ఉపయోగపడేలా యాప్
పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్లో పైథాన్ కోడ్ ద్వారా దివ్యాంగుల సులభంగా కళ్లతో కంప్యూటర్లోని ఫైళ్లు ఉపయోగించే విధంగా సొంతంగా యాప్ రూపొందించారు తంజావూరు విద్యార్థులు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
ఉపాధ్యాయురాలితో కిషోర్, శివమారిముత్తు
సైదాపేట, న్యూస్టుడే: పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్లో పైథాన్ కోడ్ ద్వారా దివ్యాంగుల సులభంగా కళ్లతో కంప్యూటర్లోని ఫైళ్లు ఉపయోగించే విధంగా సొంతంగా యాప్ రూపొందించారు తంజావూరు విద్యార్థులు. పట్టుకోట్టై ప్రభుత్వ మహోన్నత పాఠశాల విద్యార్థులు కిషోర్, శివమారిముత్తు నెలపాటు శ్రమించి పైథాన్ కోడింగ్ నేర్చుకున్నారు. దివ్యాంగులు సులభంగా కళ్లతో కంప్యూటర్లోని ఫైళ్లను నిర్వహించేలా అప్లికేషన్ రూపొందించారు. వీరికి ఉపాధ్యాయురాలు సుమిత్ర నేతృత్వం వహించారు. వల్లం పెరియార్ మణిమయం సైన్సు, సాంకేతిక విశ్వవిద్యాలయం, పెరియారు శతాబ్ది పాలిటెక్నిక్ కళాశాల తరఫున గత నవంబర్ 9- 11వ తేదీ వరకు జరిగిన ఓపెన్ హౌస్ 2022 సైన్సు ప్రదర్శనలో ఉత్తమ ఆవిష్కరణ అవార్డు ఈ విద్యార్థుల యాప్నకు దక్కింది. దీంతో లండన్ బకింగ్హామ్ విశ్వవిద్యాలయంలో పని చేసే పట్టుకోట్టై ప్రభుత్వ మాదిరి పాఠశాల పూర్వ విద్యార్థి వీరికి అసైన్మెంట్ ఇస్తున్నారు. కిషోర్, శివమారిముత్తు మాట్లాడుతూ... తిరుక్కురల్ (సూక్తులు) ఆధారంగా కొత్త అభ్యసన పద్ధతి తయారు చేసేందుకు ప్రణాళిక రచించినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?