logo

కౌన్సిలర్ల సమావేశం రసాభాస

రాణిపేట జిల్లా అరక్కోణం మున్సిపాలిటీ సమావేశం బుధవారం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ లక్షిపారి నేతృత్వంలో ఏర్పాటైంది.

Published : 01 Jun 2023 00:20 IST

సమావేశంలో మాట్లాడుతున్న  లక్ష్మిపారి

అరక్కోణం, న్యూస్‌టుడే: రాణిపేట జిల్లా అరక్కోణం మున్సిపాలిటీ సమావేశం బుధవారం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ లక్షిపారి నేతృత్వంలో ఏర్పాటైంది. ఈ సమావేశంలో మున్సిపాలిటీ కమీషనర్‌ లత, ఇంజనీరు ఆశీర్వాదం  కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇందులో 17 తీర్మానాలను కౌన్సిల్‌ సమావేశం ముందుంచారు ఈ సందర్బంగా డీఎంకే కౌన్సిలర్‌ దురైశ్రీనివాసన్‌ మాట్లాడుతూ...అరక్కోణం ఎంపీ జగద్రక్షన్‌ పార్టీ తేడాలను చూడకుండా రూ.80 లక్షల నిధిని ప్రతి వార్డుకు అందచేయనున్నారని చెప్పడంతో అన్నాడీఎంకే, డీఎంకే కౌన్సిలర్ల మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటుచేసుకొంది. దీంతో కౌన్సిల్‌ సమావేశం రసాబసాగా మారింది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని