ఇళ్ల కేటాయింపు ఆదేశాల అందజేత
చెన్నై చేపాక్కం-ట్రిప్లికేన్ నియోజకవర్గ పరిధిలోని 116, 114వ వార్డుల్లో వాననీటి కాలువల పని సమయంలో ఇళ్లను కోల్పోయిన 20 మందికి పట్టణ నివాస అభివృద్ధి బోర్డు తరఫున ఇళ్లు కేటాయించారు.
లబ్ధిదారులతో మంత్రులు ఉదయనిధి, అన్బరసన్ తదితరులు
సైదాపేట, న్యూస్టుడే: చెన్నై చేపాక్కం-ట్రిప్లికేన్ నియోజకవర్గ పరిధిలోని 116, 114వ వార్డుల్లో వాననీటి కాలువల పని సమయంలో ఇళ్లను కోల్పోయిన 20 మందికి పట్టణ నివాస అభివృద్ధి బోర్డు తరఫున ఇళ్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర యువజన సంక్షేమ, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ గురువారం లబ్ధిదారులకు అందజేశారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి అన్బరసన్, పట్టణ నివాస అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు పట్టణ నివాస అభివృద్ధి బోర్డు అధ్యక్షురాలు అపూర్వ, ఎండీ శంకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
BJP: ఏపీలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతాం: పురంధేశ్వరి
-
Sai pallavi: ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు.. పెళ్లి రూమర్స్పై సాయిపల్లవి ట్వీట్
-
Stock Market: నాలుగోరోజూ నష్టాల్లోనే.. 19,700 దిగువకు నిఫ్టీ
-
Sapta Sagaralu Dhaati Movie Review: రివ్యూ: సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ
-
Congress: జగన్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం: గిడుగు రుద్రరాజు
-
NCP : శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి.. స్పీకర్ను కోరిన అజిత్ మద్దతుదారులు