ప్రజాసేవకు వచ్చాం: ప్రేమలత
ప్రజలకు సేవ చేసేందుకు తాము వచ్చామని ప్రేమలతా విజయకాంత్ అన్నారు. విరుదునగర్ లోక్సభ స్థానంలో పోటీచేస్తున్న కుమారుడు విజయ ప్రభాకరన్కి మద్దతుగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా బుధవారం
కుమారుడికి బహుమతిగా వేల్ను అందిస్తున్న ప్రేమలత
ప్యారిస్, న్యూస్టుడే: ప్రజలకు సేవ చేసేందుకు తాము వచ్చామని ప్రేమలతా విజయకాంత్ అన్నారు. విరుదునగర్ లోక్సభ స్థానంలో పోటీచేస్తున్న కుమారుడు విజయ ప్రభాకరన్కి మద్దతుగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా బుధవారం తిరుప్పరకుండ్రంలో ప్రచారం చేశారు. ఎమ్మెల్యే రాజన్చెల్లప్ప ఆమెకు వేల్ను బహుమతిగా ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. తిరుప్పరకుండ్రం ఆలయం ముందు కుమారుడికి ఓటు వేయాలని కోరి వచ్చినట్లు తెలిపారు. డీఎండీకేని కెప్టెన్ ఇక్కడే ప్రారంభించారన్నారు. అదే ప్రాంతంలో మీ ఇంటి బిడ్డ విజయ ప్రభాకరన్కి ఓట్లు అభ్యర్థిస్తున్నానన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని, అందుకు కేంద్ర ప్రభుత్వ నిధి అందకపోయిన తమ సొంత డబ్బు ఉపయోగిస్తామని తెలిపారు. రాజన్ చెల్లప్ప ఇచ్చిన వేల్ను కుమారుడికి బహుమతిగా అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారు యజమానులకూ కష్టాలు..
[ 01-05-2024]
కారున్నవారికి సమస్యలుండవా.. అంటే చాలానే అన్న సమాధానమే వినిపిస్తోంది. ప్రధానంగా నగరంలో ట్రాఫిక్ సమస్యలతో ముప్పతిప్పలు పడుతున్నామని గగ్గోలు పెడుతున్న పరిస్థితి దాపురించింది. చెన్నైలో తాజాగా నిర్వహించిన సర్వేలో కార్ల యజమానులు ప్రత్యేక డిమాండ్లను ముందుంచారు. -
సముద్రంలో జాలర్లపై దాడి
[ 01-05-2024]
సముద్రంలో చేపలు పడుతున్న ముగ్గురు మత్స్యకారులపై శ్రీలంక సముద్ర దోపిడీదారులు దాడికి పాల్పడిన ఘటన నాగపట్టిణంలో చోటుచేసుకుంంది. -
మళ్లీ మోదీయే ప్రధాని: ఓపీఎస్
[ 01-05-2024]
మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని మాజీ సీఎం పన్నీర్సెల్వం తెలిపారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఓపీఎస్ అన్నాడీఎంకే హక్కుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా నిర్వాహకులను నియమించి ప్రత్యేకవర్గంగా పని చేస్తున్నారు. -
ఐలాండ్ మైదానానికి బ్రాడ్వే బస్టాండ్
[ 01-05-2024]
చెన్నై బ్రాడ్వే బస్టాండ్ను తాత్కాలికంగా ఐలాండ్ మైదానానికి మార్చనున్నట్లు చెన్నై కార్పొరేషన్ ప్రకటించింది. ఇది 2002కు ముందు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే ముఖ్యమైన బస్టాండ్గా ఉండేది. -
తాగునీటికి రాస్తారోకో
[ 01-05-2024]
కోవై జిల్లా మేట్టుపాళ్యం సమీప ఆలంగుడి గ్రామంలో నెలరోజులుగా తాగునీటి సరఫరా ఆగిపోయింది. అధికారులకు విన్నవించినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో శిరుముగై- సత్తి మార్గంలో రాస్తారోకోకు దిగారు. -
మెట్రో ప్రయాణికులకు ఎన్సీఎంసీ కార్డులు
[ 01-05-2024]
చెన్నై నగరంలో మెట్రో రైలు ప్రయాణికులు సులువుగా టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు పలు రకాల సదుపాయాలను ‘చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్’ (సీఎంఆర్ఎల్) కల్పిస్తోంది. -
కేరళలో వేగంగా వ్యాప్తి చెందుతున్న బర్డ్ఫ్లూ
[ 01-05-2024]
కేరళలో బర్డ్ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆరోగ్యశాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. -
తుదిదశలో వణంగాన్ చిత్రీకరణ
[ 01-05-2024]
బాలా దర్శకత్వంలో అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వణంగాన్’. మమితా బైజు, రోషిని ప్రకాశ్, సముద్రఖని, మిష్కిన్ తదితరులు ఇతర నటీనటులు. -
జారవిడుచుకున్న ఏటీఎం కార్డులే లక్ష్యం
[ 01-05-2024]
ప్రజలు జారవిడుచుకున్న ఏటీఎం కార్డులను ఉపయోగించి లక్షల్లో నగదు కాజేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల మేరకు... చెన్నై చూళైమేడుకి చెందిన కార్తికేయన్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. -
ఏర్కాడులో బస్సు బోల్తా
[ 01-05-2024]
సేలం జిల్లాలోని పర్యాటక ప్రదేశమైన ఏర్కాడు కొండ ప్రాంతంలో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడిన ప్రమాదంలో అయిదుగురు మృతి చెందగా సుమారు 50 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర