logo

మిసెస్‌ ఆంధ్రప్రదేశ్‌ విజేత రజని

మిసెస్‌  ఆంధ్రప్రదేశ్‌ - 2021 గ్రాండ్‌ఫినాలే పోటీల్లో విశాఖకు చెందిన రజని పైడి క్లాసికల్‌ కేటగిరీలో విజేతగా నిలిశారు. ఈ నెల 16న హైదరాబాద్‌లో ఓ సంస్థ నిర్వాహకులు అందాల పోటీలు నిర్వహించారు.

Published : 18 Jan 2022 05:14 IST

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : మిసెస్‌  ఆంధ్రప్రదేశ్‌ - 2021 గ్రాండ్‌ఫినాలే పోటీల్లో విశాఖకు చెందిన రజని పైడి క్లాసికల్‌ కేటగిరీలో విజేతగా నిలిశారు. ఈ నెల 16న హైదరాబాద్‌లో ఓ సంస్థ నిర్వాహకులు అందాల పోటీలు నిర్వహించారు. అందం, అభినయంతో పాటు సామాజిక సేవ, కళలు, నాట్యం అంశాల్లో ప్రతిభ కనబరిచి క్లాసికల్‌ కేటగిరీలో రజని విజేతగా నిలిచారు. మద్దతిచ్చిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని