logo

తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం

రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు.

Published : 19 Apr 2024 04:38 IST

సంతోష్‌నగర్‌లో ప్రచారం చేస్తున్న గణబాబు

గోపాలపట్నం(కొత్తపాలెం), న్యూస్‌టుడే : రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. గురువారం జీవీఎంసీ 89వ వార్డు సంతోష్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్‌-6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి.. కరపత్రాలు పంచారు. స్థానికులు భారీగా హాజరయ్యారు. వార్డు కార్పొరేటర్‌ దాడి వెంకటరమేష్‌, వార్డు అధ్యక్షుడు బొడ్డెటి విజయ్‌కుమార్‌, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని