logo

ఆలయాభివృద్ధికి రూ.లక్ష విరాళం

మండలంలోని సారిపల్లిలో సాయిబాబా ఆలయ అభివృదికి తెదేపా రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. హజరత్‌ తాజుద్దీన్‌ బాబా జన్మదినం సందర్భంగా బుధవారం ఆలయ కమిటీ సభ్యులకు నగదును అందజేశారు.

Published : 27 Jan 2022 05:50 IST


కమిటీ సభ్యులకు నగదు అందిస్తున్న బంగార్రాజు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: మండలంలోని సారిపల్లిలో సాయిబాబా ఆలయ అభివృదికి తెదేపా రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. హజరత్‌ తాజుద్దీన్‌ బాబా జన్మదినం సందర్భంగా బుధవారం ఆలయ కమిటీ సభ్యులకు నగదును అందజేశారు.

మిస్టర్‌ ఆంధ్రా పోటీలు.. పార్వతీపురం పట్టణం: ఫిబ్రవరి 27న పార్వతీపురంలో 21వ మిస్టర్‌ ఆంధ్రా పోటీలు నిర్వహించనున్నట్లు ఆర్నాల్డ్‌ బాడీ బిల్డర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు బుధవారం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని