logo

పంచాయతీలకు రూ.17.66 కోట్లు విడుదల

పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు సమకూరాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి టైడ్‌, అన్‌టైడ్‌ రెండు గ్రాంట్లలో రెండో విడత అన్‌టైడ్‌ కింద ఉమ్మడి జిల్లాకు రూ.17,66,05,828 నిధులు విడుదలయ్యాయి.

Published : 05 Oct 2022 04:18 IST

విజయనగరం అర్బన్‌, గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు సమకూరాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి టైడ్‌, అన్‌టైడ్‌ రెండు గ్రాంట్లలో రెండో విడత అన్‌టైడ్‌ కింద ఉమ్మడి జిల్లాకు రూ.17,66,05,828 నిధులు విడుదలయ్యాయి. విజయనగరం జిల్లాకు రూ.11.62 కోట్లు, పార్వతీపురం మన్యానికి రూ.6.03 కోట్లు సర్దుబాటు జరిగినట్లు పంచాయతీ అధికారులు ఇందిరా రమణ, బి.సత్యనారాయణ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు