ఫలితాలు అద్వితీయం!
మూడేళ్ల అనంతరం జరిగిన ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలలో హనుమకొండ జిల్లా మెరిసింది. ప్రథమ సంవత్సరం విషయంలో రాష్ట్రంలో ద్వితీయ, రెండో సంవత్సరం ఫలితాల్లో తృతీయ స్థానం పొందింది. రెండు సంవత్సరాలలో అన్ని జిల్లాలలో బాలుర కన్నా బాలికలే మెరుగైన ఫలితాలు సాధించారు.
న్యూస్టుడే, వరంగల్ విద్యావిభాగం, విద్యానగర్, కమలాపూర్, ఎల్కతుర్తి
మూడేళ్ల అనంతరం జరిగిన ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలలో హనుమకొండ జిల్లా మెరిసింది. ప్రథమ సంవత్సరం విషయంలో రాష్ట్రంలో ద్వితీయ, రెండో సంవత్సరం ఫలితాల్లో తృతీయ స్థానం పొందింది. రెండు సంవత్సరాలలో అన్ని జిల్లాలలో బాలుర కన్నా బాలికలే మెరుగైన ఫలితాలు సాధించారు.
తండ్రి దూరమైనా పట్టుదలతో చదివి..
ఈనాడు, వరంగల్: హసన్పర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ చదివిన గిరి పుత్రిక కొర్ర మేఘనా సింధు ఇంటర్లో వెయ్యి మార్కులకు 990 సాధించారు. పది వరకు ప్రైవేటులో చదివిన సింధు, ఇంటర్లో చేరే సమయంలో కొవిడ్ విజృంభించింది. నాన్నకొచ్చే సగం జీతంతో ఫీజులు కట్టలేని పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వ కళాశాలలో చేరింది. సింధు నాన్న సీనా నాయక్ ప్రయివేటు కళాశాల అధ్యాపకుడిగా అనంతపురంలో పనిచేస్తూ గతేడాది కొవిడ్తో కన్నుమూశారు. ఆర్థికంగా కుటుంబం చితికిపోయింది. దుఃఖాన్ని దిగమింగుకొని సింధు రోజుకు ఆరు గంటలపాటు చదివి ప్రతిభ కనబరిచింది. సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది.
దామెర: ఒగ్లాపూర్కు చెందిన తుమ్మనపెల్లి హాసిని బైపీసీ ప్రథమ సంవత్సరంలో 440 మార్కులకు 432 సాధించారు. పూర్తిగా వ్యవసాయ నేపథ్య కుటుంబం. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలన్నది తన లక్ష్యమని, పేదలకు ఉచితంగా సేవలందిస్తానన్నారు.
మెరిసిన కవలలు..
ఆత్మకూరు, న్యూస్టుడే: పరకాలకు చెందిన బెజ్జంకి అంజన, సంజన కవలలు. గుడెప్పాడ్లోని మహాత్మా జ్యోతిబాఫులే గురుకులంలో (పెద్దాపూర్)లో ఇంటర్ చదువుతున్నారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో అంజనకు 466 మార్కులు రాగా, సంజనకు 465 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచారు. కవలలు ఒక్కమార్కు తేడా ఉండటంతో ఆశ్చర్యపోయారు. వీరి తండ్రి పదేళ్ల కిందట మరణించగా తల్లి పాఠశాలలో పనిచేస్తున్నారు. ఐఐటీ సాధించి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడటమే తమ ప్రధాన ధ్యేయమని చెబుతున్నారు.
దామెర: ఊరుగొండకు చెందిన చీలికె అఖిల ఎంపీసీ, ప్రథమ సంవత్సరంలో 464 మార్కులు సాధించారు. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తనకు స్ఫూర్తని సివిల్స్ సాధించడమే లక్ష్యమని చెబుతున్నారు.
భీమదేవరపల్లి, పరకాల: ఎల్కతుర్తికి చెందిన కరట్లపల్లి శ్రీనివాస్ సీఈసీ ప్రథమ సంవత్సరంలో 471మార్కులు సాధించారు. పరకాల పట్టణంలోని ఎస్వీ కళాశాలకు చెందిన విద్యార్థి ఖాజా జాకీద్దీన్ సీఈసీలో 500 మార్కులకు 481 సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసాచారి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ