ధాన్యలక్ష్మికి చేయూత
అవకాశాలు కల్పిస్తే మంచి ఫలితాలు చూపిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ఇందిరా క్రాంతి పథకం పొదుపు సంఘాల మహిళలు నిరూపిస్తున్నారు. మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్ల పథకం గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోంది.
జనగామ, న్యూస్టుడే: అవకాశాలు కల్పిస్తే మంచి ఫలితాలు చూపిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ఇందిరా క్రాంతి పథకం పొదుపు సంఘాల మహిళలు నిరూపిస్తున్నారు. మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్ల పథకం గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోంది. తమ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా పొదుపు సంఘాల మహిళలకు ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో చేతి నిండా పనితో పాటు, అదనపు ఆదాయం లభిస్తోంది
పదేళ్లలో రూ.11 కోట్ల ఆదాయం..
జిల్లాలో గడిచిన పదేళ్లలో మహిళా సంఘాలు ధాన్యం ఖరీదు కమిషన్ రూపేణా రూ.11 కోట్లు సంపాదించారు. 2014 నుంచి 2017 వరకు రూ.38 లక్షల నుంచి రూ.95 లక్షల వరకు ఆదాయం వచ్చింది. 2017-18లో రూ.1.50 కోట్ల ఆదాయం లభించింది. రెండేళ్ల లెక్కలు పరిశీలిస్తే ఏటా రూ.4 కోట్ల వరకు కమిషన్ పొందే స్థాయికి చేరుకున్నారు. అదనపు ఆదాయంతో కుటుంబ పోషణ, బిడ్డల చదువుల ఖర్చులను వెళ్లదీస్తున్నారు.
కష్టం కొందరిది.. ఫలం అందరికి
క్వింటా ధాన్యం ఖరీదు చేస్తే రూ.32 కమిషన్ లభిస్తుంది. ఇలా వచ్చిన దాంట్లో రూ.100లో రూ.45 ఖరీదు బాధ్యత చేసిన సంఘ సభ్యులకు, రూ.45 గ్రామైక్య సంఘానికి, రూ.10 జిల్లా సమాఖ్యకు చేరుతుంది. కొనుగోలు కేంద్రంలో తాగునీటి సరఫరా, హమాలీల అదనపు పనికి కూలీ తదితర ఖర్చులను వారే భరించాల్సి వస్తోంది. గత రెండేళ్లుగా కమిషన్ బకాయిలు సుమారు రూ.5 కోట్ల మేర పేరుకున్నాయి.
ఐకేపీ సంఘాలు ధాన్యం వ్యాపారంలో అదనపు ఆదాయాన్ని పొందుతుండగా, పీఏసీఎస్ ఇతర సంస్థల ఆధ్వర్యంలో ఖరీదు లెక్కలు, పుస్తకాల నిర్వహణ ద్వారా కొందరు రూ.50 వేల వేతనాన్ని అందుకుంటున్నారు. జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో 466 గ్రామైఖ్య సంఘాలు, వాటి పరిధిలో 11,191 మహిళా సంఘాల్లో, 1,24,774 మంది సభ్యులున్నారు.
గ్రామంలో నాలుగు వీవోల పరిధిలో 82 సంఘాలున్నాయి. ఏటా రెండు సీజన్లలో ఒక సంఘం చొప్పున ధాన్యం కొనుగోలు ద్వారా చేతి నిండా పని దొరుకుతోంది. దీంతో వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతోంది.
మంకెన కవిత, ఉషోదయ వీవో వెల్దండ
ధాన్యం ఖరీదు ప్రక్రియ ద్వారా పని, ఆదాయంతో పాటు, వ్యాపార నైపుణ్యం వస్తోంది. అప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే సామర్థ్యం అలవడుతోంది. కమిషన్ బిల్లులను జాప్యం లేకుండా అందించాలి.
చుంచు రజిత-చైతన్య వీవో, వెల్దండ
మహిళా సంఘాల లెక్కల నిర్వహణలో నైపుణ్యం ఉన్న వారికి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలను నిర్వహించే అవకాశం లభిస్తోంది. టోకెన్ల జారీ, తూకం, తరలింపు, బిల్లుల జారీ పనిలో అవకాశం ఇస్తున్నారు. మంచి వేతనం లభిస్తుండటంతో.. ఆర్థికంగా దోహదపడుతుంది.
రావుల విజయలక్ష్మి, ఇటుకాలపల్లి
100 సంఘాలకు అవకాశం
- మొగులప్ప, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
రబీ సీజన్లో అవసరాన్ని బట్టి 200 కేంద్రాలను ప్రారంభించేందుకు జిల్లా పాలనాధికారి నిర్ణయించారు. ఈ దఫా ఐకేపీ ఆధ్వర్యంలో 100 ఏర్పాటు కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!