logo

ఈత కాయ ఇచ్చి తాటికాయ తీసుకున్న చందంగా పీఆర్సీ : ఎమ్మెల్సీ

ఈత కాయ ఇచ్చి తాటికాయ తీసుకున్న చందంగా పీఆర్‌సీ ఉందని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అన్నారు. స్థానిక అంబటి సత్యనారాయణరావు ఉన్నత పాఠశాలను ఆయన బుధవారం సందర్శించి.. విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జీవో కారణంగా హెచ్‌ఆర్‌ఏ, ఫిట్‌మెంట్‌

Published : 20 Jan 2022 01:57 IST

మాట్లాడుతున్న షేక్‌ సాబ్జీ

దేవరపల్లి, న్యూస్‌టుడే: ఈత కాయ ఇచ్చి తాటికాయ తీసుకున్న చందంగా పీఆర్‌సీ ఉందని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అన్నారు. స్థానిక అంబటి సత్యనారాయణరావు ఉన్నత పాఠశాలను ఆయన బుధవారం సందర్శించి.. విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జీవో కారణంగా హెచ్‌ఆర్‌ఏ, ఫిట్‌మెంట్‌ బాగా తగ్గడంతో ఉద్యోగులకు నష్టం వాటిల్లితుందన్నారు.

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: పీఆర్సీ విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందని మున్సిపల్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.కృష్ణమోహన్‌ ప్రకటనలో పేర్కొన్నారు. ఐకాస ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టేలా సమాయత్తమవుతున్నామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని