ఇరుక్కున్న ఆంబోతు
భీమవరం రాయప్రోలువారి వీధిలో రెండు గోడల మధ్య ఉన్న ఇరుకు సందులో శనివారం ఓ అంబోతు ఇరుక్కుపోయింది. లోపలికి వెళ్లిన అది వెనక్కి రాలేక, ముందుకు....
భీమవరం పట్టణం, న్యూస్టుడే: భీమవరం రాయప్రోలువారి వీధిలో రెండు గోడల మధ్య ఉన్న ఇరుకు సందులో శనివారం ఓ అంబోతు ఇరుక్కుపోయింది. లోపలికి వెళ్లిన అది వెనక్కి రాలేక, ముందుకు వెళ్లలేక కదలలేని స్థితిలో ఉండటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఏడీఎఫ్వో సీహెచ్ సూర్యప్రకాశరావు పర్యవేక్షణలో సిబ్బంది అక్కడికి చేరుకుని ఆంబోతును తాళ్లతో వెనక్కి లాగి సురక్షితంగా బయటకు తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరం.. చింతలపూడి పూర్తి చేస్తాం
[ 08-05-2024]
‘ఆంధ్రుల జీవనాడి..చంద్రబాబు కలల సౌధం పోలవరం పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పని చేస్తా. కేంద్ర సహకారంతో వేగంగా నిర్మాణ పనులు జరుగుతాయి. -
ఏం మార్చారు.. ఏమార్చారంతే?
[ 08-05-2024]
‘‘సీఎం మాటలకు... క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన వైద్యం హామీలకే పరిమితమైంది. దెబ్బతిన్న పరికరాలు, శిథిలమైన భవనాలు... సదుపాయాల్లేని ఆసుపత్రుల్లో వైద్యమంటేనే గిరిజనులు వెనకడుగు వేస్తున్నారు.’ -
ప్రశ్నించే గొంతుకలపై దౌర్జన్యకాండ
[ 08-05-2024]
ప్రతిపక్షాలకు నోరెత్తే స్వేచ్ఛ లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే వైకాపా గత అయిదేళ్లు అక్రమ కేసుల పరంపరను కొనసాగించింది. ప్రతిపక్షాలను నోరు నొక్కేస్తే సాధారణ ప్రజలు కుక్కిన పేనుల్లా పడుంటారులే అన్న నియంతృత్వ పోకడలు జగన్ జమానాలో అడుగడుగునా కనిపించాయి -
యువతకు ఉపాధి ఆక్వాకు ఊతం
[ 08-05-2024]
‘వైకాపా అస్తవ్యస్త విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటి నుంచి అన్ని వర్గాలకు విముక్తి కల్పించేలా కూటమి మ్యానిఫెస్టోను ప్రకటించాం. -
విప్లవ ధ్రువతార అల్లూరి
[ 08-05-2024]
విప్లవ ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు ధ్రువతార అని పలువురు వక్తలు కొనియాడారు. -
నేడు ఈసెట్
[ 08-05-2024]
పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి బుధవారం ఈసెట్ నిర్వహించనున్నారు -
గోదారికి వదిలేసిన జగన్
[ 08-05-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాక ఏటిగట్టు పరిరక్షణ పనుల నుంచి గోదావరిలో గ్రోయిన్ల నిర్మాణానికి పూర్తిగా తిలోదకాలిచ్చింది. -
జలఘోష పట్టదా.. జగన్
[ 08-05-2024]
గోదారి ప్రవహించే జిల్లాలో జలఘోష వినిపిస్తోంది. జిల్లాలోని పురపాలక సంఘాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల ప్రజలు అర్ధరాత్రి... అపరాత్రి తేడా లేకుండా కుళాయిల్లో బిందెడు నీటికి అర్రులుచాస్తున్నారు. -
గుత్తేదారును గుల్ల చేసిన పెత్తందారు!
[ 08-05-2024]
ఉమ్మడి జిల్లాలో 2015 మొదలు 2019 వరకు తెదేపా హయాంలో చేపట్టిన పనులు చేయడానికి గుత్తేదారులు పోటీపడేవారు. టెండర్లు పిలిస్తే చాలు ప్రతిపాదిత వ్యయానికంటే తక్కువకు టెండర్లు దాఖలు చేసేవారు. -
ఓటరు సమాచార చీటీలో స్వల్ప మార్పు
[ 08-05-2024]
గతంలో ఓటరు సమాచార చీటీపై సంబంధిత వ్యక్తి ఫొటోతో పాటు అతని వివరాలు ఉండేవి. సంస్కరణలలో భాగంగా ఈ సారి ఎన్నికల సంఘం వాటిలో ఓ మార్పు చేసింది -
పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్నికల వీడియో గ్రాఫర్పై వైకాపా శ్రేణుల దాడి
[ 08-05-2024]
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల వీడియోగ్రాఫర్, అధికారిపై వైకాపా శ్రేణులు దాడి చేశారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం పెనుమర్రులో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!