శుభాలిచ్చు శోభకృత్
ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం రాత్రి ఉగాది మహోత్సవం వైభవంగా సాగింది. విద్యుద్దీపాలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన ఉగాది మండపానికి శేషవాహనంపై స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి తీసుకువచ్చి పూజలు చేశారు.
వైభవంగా ఉగాది ఉత్సవం
ద్వారకాతిరుమల, న్యూస్టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం రాత్రి ఉగాది మహోత్సవం వైభవంగా సాగింది. విద్యుద్దీపాలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన ఉగాది మండపానికి శేషవాహనంపై స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి తీసుకువచ్చి పూజలు చేశారు.
చల్లని తల్లీ.. దీవించమ్మా..
భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్టుడే: ఉగాది సందర్భంగా పలు ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. భీమవరం మావుళ్లమ్మ ఆలయంలో సహస్ర నామ కుంకుమార్చనలు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో వేద పండితుడు సోమయాజులు పంచాంగ శ్రవణం చేశారు.
సంప్రదాయ సంబరం
పురస్కార గ్రహీతలతో అతిథులు, నిర్వాహకులు
భీమవరం సాంస్కృతికం, న్యూస్టుడే: మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకొనే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్డీవో దాసి రాజు అన్నారు. కలెక్టరేట్, విజ్ఞాన వేదిక, వివిధ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది సంబరాలను భీమవరంలోని భీమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం వైభవంగా నిర్వహించారు. ఏఎస్పీ సుబ్బరాజు జ్యోతి వెలిగించి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో, పలువురు ప్రముఖులు మాట్లాడారు. వేదిక వద్ద జంగమదేవర, పిట్టలదొర, కొమ్మదాసుల ప్రదర్శనలు, చిన్నారుల ఆలపించిన కీర్తనలు ఆకట్టుకున్నాయి. తొలుత మావుళ్లమ్మ ఆలయం నుంచి వేడుకల వేదిక వరకు కలశాలతో శోభాయాత్ర నిర్వహించారు. ప్రముఖ డోలు విద్వాంసుడు వి.కృష్ణను సువర్ణ కంకణంతో సత్కరించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు 72 మందికి ఉగాది పురస్కారాలు అందించి సత్కరించారు. సంఘ సేవకుడు చెరుకువాడ రంగసాయి, తహసీల్దారు రవికుమార్, చీడే సత్యనారాయణ, తెదేపా రాష్ట్ర నాయకుడు మెంటే పార్థసారథి, వి.కనకరాజు, కె.వెంకట్రాజు, కనుమూరి సత్యనారాయణరాజు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నందమూరి రాజేష్, కార్యదర్శి నరహరశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434