L V Subrahmanyam: రాజకీయ పార్టీకి కొమ్ముకాసే అధికారులు చింతించే రోజులొస్తాయ్: సీఎఫ్డీ
ప్రవర్తనా లోపాలతో మచ్చలేని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అభాసుపాలు చేయొద్దని సిటిజన్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) సంస్థ ఉపాధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు.
విజయవాడ: నిష్పక్షపాత వైఖరి కోల్పోయి.. ఒక రాజకీయ పార్టీకి అండగా పనిచేస్తున్న అధికారులు చింతించే రోజు తప్పకుండా వస్తుందని సిటిజన్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) సంస్థ ఉపాధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రవర్తనా లోపాలతో మచ్చలేని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అభాసుపాలు చేయొద్దని హితవు పలికారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గౌరవించి, ఆదరించి, ఆచరించి, పోటీ చేసిన అభ్యర్థులందరికీ నమ్మకాన్ని కలిగించాల్సిన తరుణమొచ్చిందని సీఎఫ్డీ ప్రతినిధులు పేర్కొన్నారు. తాము ఏ రాజకీయ పార్టీ సభ్యత్వం తీసుకున్నవాళ్లం కాదంటూ విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. జిల్లా కలెక్టరు నుంచి సీఎస్ వరకు, ఎస్పీ నుంచి డీజీపీ వరకు నిష్పక్షపాత వైఖరి చూపించాలని పిలుపునిచ్చారు. ఈసీ ఆదేశాలు విఫలమయ్యేలా చేయడంలో కీలకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిధులున్నప్పటికీ ఆలస్యం: నిమ్మగడ్డ
పింఛన్ల పంపిణీలో ఆలస్యానికి కారకులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సీఎఫ్డీ ఫిర్యాదు చేసింది. 62 లక్షల మందిని కొందరు ఇబ్బంది పెడుతున్నారని సంస్థ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ అన్నారు. కొందరు కావాలనే పింఛన్ల పంపిణీని ఆలస్యం చేశారని ఆరోపించారు. నిధులు ఉన్నప్పటికీ జాప్యం చేశారని, మే నెలలో ఒకటో తేదీనే పెన్షన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సీఈవోను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఒకే కారణంతో రెండుసార్లు సస్పెండ్ చేశారు.. క్యాట్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ
కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసుపై విచారణ జరిగింది. -
అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసు.. పలువురు కాంగ్రెస్ నాయకులకు నోటీసులు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసులో పలువురు కాంగ్రెస్ నాయకులు, పార్టీ సోషల్ మీడియా విభాగానికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. -
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
దేవుడు ఎవరికీ అన్యాయం చేయడని, న్యాయం పక్షానే ఉంటాడని బ్రదర్ అనిల్ అన్నారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. -
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 27 నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/04/24)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్