Omicron: ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్లోరోగ నిరోధకశక్తిపై శాస్త్రవేత్తలు ఏమన్నారంటే?
కరోనా వేరియంట్లలో అత్యంతప్రమాదకరమైంది డెల్టా వేరియంట్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం డెల్టాతోపాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఒమిక్రాన్ సోకినా తిరిగి కోలుకున్న వారిపై డెల్టా వేరియంట్ ప్రభావం పెద్దగా ఉండదని తాజాగా నిర్వహించిన
దిల్లీ: కరోనా వేరియంట్లలో డెల్టా అత్యంతప్రమాదకరమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం డెల్టాతోపాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఒమిక్రాన్ సోకినా తిరిగి కోలుకుంటున్న వారిపై డెల్టా ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని వైద్యశాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్లో తగినంత రోగనిరోధక శక్తి ప్రతిస్పందన ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో తేలింది. అది డెల్టాతోపాటు ఇతర వేరియంట్లను కూడా సమర్థంగా అడ్డుకోగలదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పరిశోధనలో భాగంగా విదేశాల నుంచి వచ్చి ఒమిక్రాన్ బారిన పడిన కొందరిని, దేశీయ ఒమిక్రాన్ బాధితులు మరి కొందరిని ఎంపిక చేసి వారిలో ఇమ్యూనోగ్లోబిన్(ఐజీజీ), న్యూట్రలైజింగ్ యాంటీబాడీ (ఎన్ఏజీ) ప్రతిస్పందనపై పరిశోధకులు అధ్యయనం చేశారు. కాగా.. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారిలోని న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు ఒమిక్రాన్ను, ఇతర వేరియంట్లను కూడా సమర్థంగా అడ్డుకునే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, టీకాలు వేసుకోని మరికొందరిపై పరిశోధన నిర్వహించగా రోగనిరోధక ప్రతిస్పందన తక్కువగా ఉండటాన్ని గమనించారు. వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్లే రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. అందుకే, ప్రజలు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని ఐసీఎంఆర్-ఎన్ఐవీ ప్రజలకు సూచిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
ఆంధ్రప్రదేశ్లో మరో ఇద్దరు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనం కలిగించాడు. ఏపీలోని పలు జిల్లాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో భారీ వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. -
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
నాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలుపుతూ నాని పోస్ట్ పెట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
సంజు శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్పై దిల్లీ విజయం
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ