15 ఏళ్లు పూర్తి చేసుకున్న సుమంత్ ‘గోదావరి’ చిత్రం
సుమంత్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన చిత్రం ‘గోదావరి’. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో కథానాయికగా కమలినీ ముఖర్జీ నటించింది. నీతూ చంద్ర మరో నాయికగా అలరించింది. సరిగ్గా నేటికి ఈ సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. మే 19, 2006లో విడుదలైన ఈ సినిమాని అమిగోస్ క్రియేషన్స్, కాడ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి చిత్రాన్ని నిర్మించగా జీవీజీ రాజు నిర్మాత వ్యవహరించారు.
ఇంటర్నెట్ డెస్క్: సుమంత్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన చిత్రం ‘గోదావరి’. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో కథానాయికగా కమలినీ ముఖర్జీ నటించింది. నీతూ చంద్ర మరో నాయికగా అలరించింది. సరిగ్గా నేటికి ఈ సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. మే 19, 2006లో విడుదలైన ఈ సినిమాని అమిగోస్ క్రియేషన్స్, కాడ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి చిత్రాన్ని నిర్మించగా జీవీజీ రాజు నిర్మాత . శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన మూడో చిత్రం ఇది. సినిమాలోని ‘‘ఉప్పొంగెలే గోదావరి..’’, ‘‘రామచక్కని సీతకి..’’, ‘‘అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా’’లాంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. చిత్రానికి కేఎమ్ రాధాకృష్ణన్ సంగీతం ఎంతగానో ఉపకరించింది. సినిమా వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలు పొంది నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో కమల్ కామరాజు, తనికెళ్ల భరణి, కరాటే కల్యాణి, చిన్నా తదితరులు నటించారు. ఈ సినిమా కథేంటంటే రామ్ (సుమంత్) అమెరికాలో చదువుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటూ ఉంటాడు. తను చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే అమ్మమ్మ, మామయ్య దగ్గర పెరుగుతాడు. ఇతనికి రాజీ అనే మరదలు ఉంటుంది. ఆమెంటే రాముకి అభిమానం. కానీ మేనల్లుడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడని పిల్లనివ్వడానికి మేనమామ అంగీకరించడు. ఇక మరో పాత్ర సీతా మహాలక్ష్మి (కమలినీ) ఆత్మాభిమానం మెండుగా ఉన్న అమ్మాయి. సొంతంగా తన కాళ్లమీద నిలబడి వ్యాపారం చేస్తుంటుంది. ఆమెకి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. ఏదో ఒక కారణంతో వాటిని తిరస్కరిస్తూ ఉంటుంది. అనుకోకుండా వీరంతా గోదావరి ఓ విహారయాత్ర పడవలో కలుసుకుంటారు. ఈ ప్రయాణంలో ఏం జరిగిందనేది మిగిలిన కథ. ఈ సినిమాలో చాలా భాగం గోదావరి నదితో పాటు పాపికొండల ప్రాంతంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందుకే సెల్ఫీ అడిగితే పారిపోతా: ఫహద్ ఫాజిల్
ఎవరైనా సెల్ఫీ అడిగితే తాను పారిపోతానని నటుడు ఫహద్ ఫాజిల్ పేర్కొన్నారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘హీరామండి’ షూటింగ్లో డిప్రెషన్లోకి వెళ్లా: మనీషా కొయిరాల
‘హిరామండి’ షూటింగ్ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లినట్లు మనీషా కొయిరాల తెలిపారు. -
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
విజయ్ దేవరకొండ-రష్మిక జోడి మరోసారి స్క్రీన్పై మెరవనున్నట్లు తెలుస్తోంది. -
27 ఏళ్లలో బాలీవుడ్ నుంచి ఒక్క అవకాశం రాలేదు: జ్యోతిక
తన తొలి చిత్రం ప్రేక్షకాదరణ పొందని కారణంగా 27 ఏళ్లు బాలీవుడ్ నుంచి ఆఫర్లు రాలేదని జ్యోతిక అన్నారు. -
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
krishnamma movie review: సత్యదేవ్ కీలక పాత్రలో నటించిన మాస్, యాక్షన్ డ్రామా ఎలా ఉంది? -
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
‘గాలివాన’లో ప్రదర్శన.. చేసేది లేక స్టేజ్పై నుంచి దిగి వెళ్లిన పోయిన కృష్ణ
అప్పలాచార్య రాసిన ‘వింత మనుషులు’ నాటికలో పాత్రలు ఎక్కువ. ఆ నాటికి ప్రదర్శిస్తుండగా, భారీ గాలివాన వచ్చింది. -
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
చిరంజీవి, ఉపాసనకు మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. -
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
మలయాళంతో పోలిస్తే తెలుగులో నటించడం కష్టమన్నారు నటి సంయుక్త. -
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
నటి కోవై సరళ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
Prathinidhi 2 Review: నారా రోహిత్ కీలక పాత్రలో నటించిన ‘ప్రతినిధి2’ ప్రేక్షకుల మెప్పించిందా? -
‘సికందర్’ సరసన రష్మిక
త్వరలో ‘పుష్ప 2’తో శ్రీవల్లిగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది అందాల తార రష్మిక. -
రామోజీ ఫిల్మ్ సిటీలో.. కన్నప్ప సెట్లో
మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. -
అంధుడి పాత్రలో సైఫ్ అలీఖాన్?
పాత్ర బాగుంటే అది హీరోనా... విలనా అనేది చూడనంటారు ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్. -
ప్రతినిధి 2 అలరిస్తుంది.. ఆలోచింపజేస్తుంది
‘‘ప్రస్తుత భారతదేశ రాజకీయాల్ని ప్రతిబింబించే చిత్రం ‘ప్రతినిధి 2’. ఇది ప్రత్యేకంగా ఏ ఒక్క పార్టీకో మేలు చేసేలా ఉండదు. -
మళ్లీ జాలీగా వచ్చేసింది పుష్ప
బాలీవుడ్లో నవ్వులు పూయించిన చిత్రాలు ఎన్నో. అందులో ‘జాలీ ఎల్ఎల్బీ’ ఫ్రాంచైజీ సినిమాలు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు. -
మాయావన్లో పోరు
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘మాయావన్’. -
మరో కొత్త కథతో నయన్ సిద్ధం!
గతేడాది ‘జవాన్’తో సినీప్రియుల్ని మెప్పించిన అగ్రకథానాయిక నయనతార.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. -
‘మాత్రు’.. ఓ థ్రిల్లర్ యాక్షన్ చిత్రం
సుగి విజయ్, రూపాలి భూషణ్ జంటగా... జాన్ జక్కీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాత్రు’. -
భారతీయ పాటలకు లాస్ ఏంజెలిస్లో ఆస్కార్ గౌరవం
ఎన్నో ఏళ్లుగా కలగా నిలిచిపోయిన ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ పురస్కారాన్ని అందుకొని.. భారతీయ సినిమా గొప్పతనాన్ని ఆస్కార్ వేదికపై సగర్వంగా నిలబెట్టింది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం.
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి విడుదలైన సీఎం కేజ్రీవాల్
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!