Dhanush: ధనుష్50లో సందీప్ కిషన్
‘సార్’ సినిమాతో ఇటీవల మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తమిళ నటుడు ధనుష్ తన 50వ చిత్రానికి సిద్ధమవుతున్నారు.
‘సార్’ సినిమాతో ఇటీవల మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తమిళ నటుడు ధనుష్ తన 50వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించనున్నారు. దుషార విజయన్, విష్ణు విశాల్, కాళిదాస్ జయరామ్, ఎస్జే సూర్యలతో పాటు తెలుగు నటుడు సందీప్ కిషన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు. ధనుష్ నటించనున్న ఈ సినిమాకు ‘రాయన్’ అనే టైటిల్ను అనుకున్నట్లు సమాచారం. త్వరలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలనందించనున్నట్టు సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. 278కి చేరిన మృతుల సంఖ్య
-
General News
Odisha Train Accident: రాజమహేంద్రవరం రావాల్సిన 21 మంది ప్రయాణికులు సురక్షితం
-
India News
Odisha Train Tragedy: విపత్తు వేళ మానవత్వం.. రక్తదానానికి కదిలొచ్చిన యువకులు
-
General News
odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
-
India News
Trains Cancelled: ఒడిశా రైలు ప్రమాదం.. 43కుపైగా రైళ్లు రద్దు..
-
India News
Odisha Train Tragedy: అంతా 20 నిమిషాల వ్యవధిలోనే.. నిద్రలోనే మృత్యుఒడిలోకి..!