BJP: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై.. కేంద్ర క్యాబినెట్లో చర్చ జరగలేదు
‘విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగలేదు. ఇప్పటివరకు ఆ పరిశ్రమ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరగలేదు.
భాజపా ఎన్నికల సహ ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్
ఈనాడు, అమరావతి: ‘విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగలేదు. ఇప్పటివరకు ఆ పరిశ్రమ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరగలేదు. రకరకాల ప్రతిపాదనలు వస్తుంటాయి. అవి వచ్చినంత మాత్రానా అమలు చేస్తున్నట్లు కాదు’ అని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ స్పష్టం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉగాది వేడుకల సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వైకాపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసింది. డిజైన్లు మార్చి, వ్యయాన్ని పెంచి గుత్తేదారులకు మేలు చేసేలా ప్రయత్నించింది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలవగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. తెదేపాతో కలిసి కేంద్ర ప్రభుత్వ నిధులతో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తాం. వికసిత్ భారత్తోపాటు వికసిత్ ఆంధ్రా ప్రధాని మోదీ సంకల్పం’ అని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు