TDP: తెదేపా అభ్యర్థుల రెండో జాబితా విడుదల
తెదేపా అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 34 మందితో కూడిన లిస్ట్ను ఆ పార్టీ విడుదల చేసింది.
అమరావతి: తెదేపా అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 34 మందితో కూడిన లిస్ట్ను ఆ పార్టీ విడుదల చేసింది. వీరిలో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. అభ్యర్థుల్లో పీహెచ్డీ చేసిన ఒక్కరికి అవకాశం లభించింది. 11 మంది పీజీ చేసిన వారు ఉన్నారు. గ్రాడ్యుయేషన్ చేసిన వారు 9 మంది, ఇంటర్ చదివిన వారు 8 మంది, టెన్త్ పూర్తిచేసిన వారు ఐదుగురికి ఈ జాబితాలో చోటు కల్పించారు..
రానున్న ఎన్నికలకు తెదేపా-జనసేన-భాజపా పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సీట్ల సర్దుబాటులో భాగంగా తెదేపా 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఫిబ్రవరి 24న 94 మందితో తొలి జాబితా ప్రకటించగా.. తాజాగా సెకెండ్ లిస్ట్ను వెల్లడించింది. మరో 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
అభ్యర్థుల రెండో జాబితా ఇదే!
- నరసన్నపేట - బగ్గు రమణ మూర్తి
- గాజువాక - పల్లా శ్రీనివాసరావు
- చోడవరం - కేఎస్ఎన్ఎస్ రాజు
- మాడుగుల - పైలా ప్రసాద్
- ప్రత్తిపాడు - వరుపుల సత్యప్రభ
- రామచంద్రాపురం - వాసంశెట్టి సుభాష్
- రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- రంపచోడవరం - మిర్యాల శిరీష
- కొవ్వూరు - ముప్పిడి వెంకటేశ్వరరావు
- దెందులూరు - చింతమనేని ప్రభాకర్
- గోపాలపురం - మద్దిపాటి వెంకటరాజు
- పెదకూరపాడు - భాష్యం ప్రవీణ్
- గుంటూరు వెస్ట్ - పిడుగురాళ్ల మాధవి
- గుంటూరు ఈస్ట్ - మహ్మద్ నజీర్
- గురజాల - యరపతినేని శ్రీనివాసరావు
- కందుకూరు - ఇంటూరి నాగేశ్వరరావు
- మార్కాపురం - కందుల నారాయణ రెడ్డి
- గిద్దలూరు - అశోక్ రెడ్డి
- ఆత్మకూరు - ఆనం రాంనారాయణ రెడ్డి
- కోవూరు (నెల్లూరు)- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
- వెంకటగిరి - కురుగొండ్ల లక్ష్మీప్రియ
- కమలాపురం - పుత్తా చైతన్య రెడ్డి
- ప్రొద్దుటూరు - వరదరాజుల రెడ్డి
- నందికొట్కూరు (ఎస్సీ) - గిత్తా జయసూర్య
- ఎమ్మిగనూరు - జయనాగేశ్వర రెడ్డి
- మంత్రాలయం- రాఘవేంద్ర రెడ్డి
- పుట్టపర్తి- పల్లె సింధూరా రెడ్డి
- కదిరి- కందికుంట యశోదా దేవి
- మదనపల్లె- షాజహాన్ బాషా
- పుంగనూరు- చల్లా రామచంద్రా రెడ్డి (బాబు)
- చంద్రగిరి- పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని)
- శ్రీకాళహస్తి- బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
- సత్యవేడు- కోనేటి ఆదిమూలం (ఎస్సీ)
- పూతలపట్టు- డాక్టర్ కలికిరి మురళీ మోహన్
తెదేపా తొలి జాబితా కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇంపాక్ట్ అవసరమా! వద్దంటున్న మాజీలు.. వచ్చే సీజన్లో ఉంటుందా?
-
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు
-
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
-
‘యూవీ అందర్నీ భయపెడతాడు’.. ‘రోహిత్ ఇంగ్లీష్లో పూర్’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్