ఆర్టీసీ పాలకవర్గ సమావేశం వాయిదా

టీఎస్‌ ఆర్టీసీ పాలకవర్గ సమావేశం వచ్చే వారానికి వాయిదా పడింది. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో గురువారం ఈ సమావేశం జరగాల్సి ఉంది. పలువురు అధికారులు అత్యవసర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి

Published : 19 Aug 2022 03:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ ఆర్టీసీ పాలకవర్గ సమావేశం వచ్చే వారానికి వాయిదా పడింది. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో గురువారం ఈ సమావేశం జరగాల్సి ఉంది. పలువురు అధికారులు అత్యవసర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటంతో సమావేశాన్ని వాయిదా వేశారు. సచివాలయానికి సంబంధించిన కీలక సమావేశాన్ని ప్రభుత్వం గురువారమే ఏర్పాటు చేయటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని