వర్జీనియా స్కూల్ వేడుకలో కాల్పులు
వర్జీనియా రాజధాని రిచ్మండ్లో మంగళవారం సాయంత్రం ఓ హైస్కూలు గ్రాడ్యుయేషన్ డే ముగిసి, థియేటరు నుంచి బయకు వచ్చిన జనం, విద్యార్థులు బంధుమిత్రులతో ఫొటోలు దిగుతుండగా కాల్పులు జరిగాయి.
ఇద్దరి మృతి
రిచ్మండ్: వర్జీనియా రాజధాని రిచ్మండ్లో మంగళవారం సాయంత్రం ఓ హైస్కూలు గ్రాడ్యుయేషన్ డే ముగిసి, థియేటరు నుంచి బయకు వచ్చిన జనం, విద్యార్థులు బంధుమిత్రులతో ఫొటోలు దిగుతుండగా కాల్పులు జరిగాయి. ఏడుగురు వ్యక్తులను తుపాకీ గుళ్లు తాకగా, వారిలో 18.. 36 ఏళ్ల ఇద్దరు పురుషులు మృతిచెందారు. హఠాత్పరిణామంతో బిత్తరపోయిన జనం భయంతో అటూ ఇటూ పరుగులు తీశారు. ఈ తొక్కిసలాటలో మరో 12 మంది గాయపడ్డారు. కాల్పుల అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన ఓ అనుమానిత యువకుణ్ని (19) అరెస్టు చేసినట్లు రిచ్మండ్ పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games 2023 : అట్టహాసంగా ఆసియా క్రీడలు ప్రారంభం.. ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
IND vs AUS: ఆసీస్తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
iPhone: ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు
-
Defamation: కాంగ్రెస్ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!
-
Revanth Reddy: కాంగ్రెస్లోకి మరిన్ని చేరికలు ఉంటాయి: రేవంత్రెడ్డి