AP News: ఔషధ కంపెనీలో రియాక్టర్ పేలుడు.. ఆరుగురి మృతి
ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం వద్ద ఔషధ కంపెనీలో రియాక్టర్ పేలుడు ఆరుగురిని బలితీసుకుంది. భారీగా ఎగసిన మంటలతో కంపెనీ లోపల యూనిట్లు బుగ్గి అయ్యాయి. ఐదుగురుసజీవదహనం అయ్యారు.
Published : 14 Apr 2022 10:55 IST
Tags :