AP News: ఔషధ కంపెనీలో రియాక్టర్ పేలుడు.. ఆరుగురి మృతి

ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం వద్ద ఔషధ కంపెనీలో రియాక్టర్  పేలుడు ఆరుగురిని బలితీసుకుంది. భారీగా ఎగసిన మంటలతో కంపెనీ లోపల యూనిట్లు బుగ్గి అయ్యాయి. ఐదుగురుసజీవదహనం అయ్యారు.

Published : 14 Apr 2022 10:55 IST

ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం వద్ద ఔషధ కంపెనీలో రియాక్టర్  పేలుడు ఆరుగురిని బలితీసుకుంది. భారీగా ఎగసిన మంటలతో కంపెనీ లోపల యూనిట్లు బుగ్గి అయ్యాయి. ఐదుగురుసజీవదహనం అయ్యారు.

Tags :

మరిన్ని