Telangana News: రైళ్లలో బాంబు పెట్టామంటూ బెదిరింపు ఫోన్లు చేసిన యువకుడి అరెస్టు

విశాఖ నుంచి వెళ్లే రైళ్లలో బాంబు పెట్టామంటూ బెదిరింపు ఫోన్లు చేసిన యువకుడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తెలంగాణలోని మేడ్చల్ జిల్లా బహదూర్ పల్లి గండి మైసమ్మ కాలనీకి చెందిన కార్తీక్‌గా గుర్తించారు.

Published : 14 Apr 2022 12:13 IST

విశాఖ నుంచి వెళ్లే రైళ్లలో బాంబు పెట్టామంటూ బెదిరింపు ఫోన్లు చేసిన యువకుడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తెలంగాణలోని మేడ్చల్ జిల్లా బహదూర్ పల్లి గండి మైసమ్మ కాలనీకి చెందిన కార్తీక్‌గా గుర్తించారు.

Tags :

మరిన్ని