DK ARUNA: తెరాస నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజాసంగ్రామ యాత్ర: డీకే అరుణ
తెరాస నియంత పాలనకు వ్యతిరేకంగా భాజపా ప్రజాసంగ్రామ యాత్రను చేపట్టినట్టు ఆ పార్టీ నాయకురాలు డీకే ఆరుణ తెలిపారు. యాత్రను అడ్డుకునేందుకు తెరాస శ్రేణులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. యాత్రను కొనసాగిస్తామని చెప్పారు.
Published : 18 Apr 2022 15:17 IST
Tags :