Andhra News: పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన బాధితుడిపై ఖాకీల దాడి!

ఫిర్యాదు చెయ్యడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన బాధితుడిని బూతులు తిడుతూ భౌతిక దాడి చెయ్యడాన్ని రాజారెడ్డి రాజ్యాంగంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారా అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి  నారా లోకేశ్ నిలదీశారు. హిందూపూర్ నియోజకవర్గం సంజీవరాయనపల్లి గ్రామంలో  దివ్యాంగురాలు పద్మావతికి పింఛన్‌ ఎందుకు ఇవ్వడం లేదని ఆమె తనయుడు వేణు ప్రశ్నిస్తే.. స్థానిక వైకాపా నేత దామోదర్ రెడ్డి దాడి చేశారంటూ లోకేశ్ ఖండించారు. 

Published : 01 May 2022 15:36 IST

ఫిర్యాదు చెయ్యడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన బాధితుడిని బూతులు తిడుతూ భౌతిక దాడి చెయ్యడాన్ని రాజారెడ్డి రాజ్యాంగంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారా అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి  నారా లోకేశ్ నిలదీశారు. హిందూపూర్ నియోజకవర్గం సంజీవరాయనపల్లి గ్రామంలో  దివ్యాంగురాలు పద్మావతికి పింఛన్‌ ఎందుకు ఇవ్వడం లేదని ఆమె తనయుడు వేణు ప్రశ్నిస్తే.. స్థానిక వైకాపా నేత దామోదర్ రెడ్డి దాడి చేశారంటూ లోకేశ్ ఖండించారు. 

Tags :

మరిన్ని