Mysore: తండ్రి మైనపు విగ్రహం సాక్షిగా కుమారుడి పెళ్లి

మైసూరులో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. తండ్రి మైనపు విగ్రహం సాక్షిగా ఓ కుమారుడు పెళ్లి వేడుకలను చేసుకున్నారు. తండ్రీ కొడుకుల ప్రేమకు నిదర్శనంగా నిలిచే ఈ ఘటన మైసూరులోని నంగజగూడు పంక్షన్ హాల్‌లో జరిగింది. 

Published : 08 May 2022 15:51 IST

మైసూరులో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. తండ్రి మైనపు విగ్రహం సాక్షిగా ఓ కుమారుడు పెళ్లి వేడుకలను చేసుకున్నారు. తండ్రీ కొడుకుల ప్రేమకు నిదర్శనంగా నిలిచే ఈ ఘటన మైసూరులోని నంగజగూడు పంక్షన్ హాల్‌లో జరిగింది. 

Tags :

మరిన్ని