Maharashtra: కలప ట్రక్కు-డీజిల్ ట్యాంకర్ ఢీ.. 9 మంది మృతి
మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు. చంద్రపూర్ రహదారిపై కలప ట్రక్కును డీజిల్ ట్యాంక్ ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పొయారు.
Published : 20 May 2022 15:34 IST
Tags :