KTR Meets Jagan: దావోస్‌లో కేటీఆర్‍ను కలిసిన జగన్‍

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో దేశానికి చెందిన పలువురు నేతల కలయికకు వేదికైంది. ఈ సదస్సులో పాల్గొన్న కేటీఆర్.. ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.

Published : 24 May 2022 15:31 IST

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో దేశానికి చెందిన పలువురు నేతల కలయికకు వేదికైంది. ఈ సదస్సులో పాల్గొన్న కేటీఆర్.. ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.

Tags :

మరిన్ని