Andhra News: అడ్డూ అదుపులేకుండా వైకాపా నేతల దాష్టీకాలు
వైకాపా నేతల అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. అధికారం అండతో సామాన్యులపై దాష్టీకాలకు పాల్పడుతున్నారు. తమ ఇంటికి వెళ్లే దారిని ఆక్రమించి వైకాపా సానుభూతిపరుడు గోడకట్టడంతో తన గోడు సీఎం జగన్కు వినిపించేందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బిడ్డలతో కలిసి పాదయాత్ర చేపట్టింది.
Published : 19 Jun 2022 10:11 IST
Tags :