Lok Sabha Polls: తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

సార్వత్రిక సమరం కీలక ఘట్టంలోకి ప్రవేశించింది. ఏడు విడతల ఎన్నికల్లో తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. 

Updated : 18 Apr 2024 19:47 IST

సార్వత్రిక సమరం కీలక ఘట్టంలోకి ప్రవేశించింది. ఏడు విడతల ఎన్నికల్లో తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. ఈ విడతలో మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా 16.63 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఓటింగ్‌ కోసం 1.87లక్షల పోలింగ్‌ కేంద్రాల్ని ఏర్పాటుచేసిన ఈసీ ప్రక్రియ సజావుగా సాగేందుకు కేంద్ర బలగాలను మోహరించింది. 

Tags :

మరిన్ని