Venkaiah Naidu: వెంకయ్యనాయుడిని కలిసిన బండారు దత్తాత్రేయ

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 30 Apr 2024 15:10 IST

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ అవార్డును కేంద్రం ఇటీవల వెంకయ్యనాయుడుకి ప్రదానం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దత్తాత్రేయ.. హైదరాబాద్‌లోని వెంకయ్య నాయుడు నివాసానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

మరిన్ని