Allu Arjun: ‘మంగళవారం’ టీజర్ చూసి సుకుమార్ ఆశ్చర్యపోయారు: అల్లుఅర్జున్
పాయల్ రాజ్పూత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘మంగళవారం’. ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో శనివారం విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లుఅర్జున్ (Allu Arjun) మాట్లాడుతూ.. ‘‘కొద్దిరోజుల క్రితం ఈ చిత్ర టీజర్ చూసి షాక్ అయ్యా. సుకుమార్ సైతం ఆశ్చర్యపోయారు. అజయ్ భూపతి నాకిచ్చిన మాట ప్రకారం వందశాతం గర్వించదగ్గ సినిమా చేశాడనిపించింది’’ అని అన్నారు.
Published : 12 Nov 2023 15:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు