Allu Arjun: ‘మంగళవారం’ టీజర్‌ చూసి సుకుమార్‌ ఆశ్చర్యపోయారు: అల్లుఅర్జున్

పాయల్‌ రాజ్‌పూత్‌ ప్రధాన పాత్రలో అజయ్‌ భూపతి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘మంగళవారం’. ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో శనివారం విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లుఅర్జున్‌ (Allu Arjun) మాట్లాడుతూ.. ‘‘కొద్దిరోజుల క్రితం ఈ చిత్ర టీజర్‌ చూసి షాక్‌ అయ్యా. సుకుమార్‌ సైతం ఆశ్చర్యపోయారు. అజయ్‌ భూపతి నాకిచ్చిన మాట ప్రకారం వందశాతం గర్వించదగ్గ సినిమా చేశాడనిపించింది’’ అని అన్నారు.

Published : 12 Nov 2023 15:31 IST

పాయల్‌ రాజ్‌పూత్‌ ప్రధాన పాత్రలో అజయ్‌ భూపతి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘మంగళవారం’. ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో శనివారం విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లుఅర్జున్‌ (Allu Arjun) మాట్లాడుతూ.. ‘‘కొద్దిరోజుల క్రితం ఈ చిత్ర టీజర్‌ చూసి షాక్‌ అయ్యా. సుకుమార్‌ సైతం ఆశ్చర్యపోయారు. అజయ్‌ భూపతి నాకిచ్చిన మాట ప్రకారం వందశాతం గర్వించదగ్గ సినిమా చేశాడనిపించింది’’ అని అన్నారు.

Tags :

మరిన్ని